Home » Author »naveen
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విండీస్ మూడు పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. చివరి బంతికి ఫోర్ కొడితే
ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కాష్టం. ఒక్కోరోజు భారీ లాభాలు వస్తాయి, మరో రోజు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో సంపన్నుడు కావొచ్చు..
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. కాగా, యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు అదిరిపోయే ఆఫర్..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం..
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతి
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత
తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. జన్మించిన టైమ్, నక్షత్రాలు, రోజులు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కొందరు పండితుల సలహా తీసుకుంటారు.
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
ఈ మధ్య కాలంలో యువత, పిల్లల ధోరణి ఆందోళన కలిగిస్తోంది. వారి మనస్తత్వం మరీ బలహీనంగా తయారైంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలకు వీలుగా...
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 4వేల 035 ఉద్యోగాల భర్తీకి..
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా బోణీ కొట్టింది. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. అంతమంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం..