Home » Author »naveen
చాలా కాలం స్వేచ్ఛా వాణిజ్యం నుండి ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు టారిఫ్స్ ను బేరసారాలుగా ఉపయోగిస్తోంది.(China Slams Trump)
కులం కాదు, మతం కాదు, తమిళుడికే నా ప్రాధాన్యత.. మనల్ని ఎవరూ ఆపలేరు.. అని విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం..(TVK Joseph Vijay)
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ ను అటెండ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
కేరళ కొచ్చిలో గ్యాంగ్స్టర్ బిలాల్పై 100కు పైగా కేసులు ఉన్నాయి. 28సార్లు శిక్షలు అనుభవించాడు. ఈ మధ్యనే..
కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనా మంత్రులతో డిస్కస్ చేశారు చంద్రబాబు.
అత్యంత దారుణ హత్యకు గురైన పేరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్..(AP Cabinet Decisions)
పెరోల్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు లోకేశ్ సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి.. (Nara Lokesh)
ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.
జిల్లాల పునర్ విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
పాలసీలు మార్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల పేరుతో లోన్స్ తీసుకుని నిధులను దారి మళ్లించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.
కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.
గేమింగ్ బిల్లు ముసాయిదా నిస్సందేహంగా ఈ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ అభిప్రాయపడింది. (Online Gaming Bill 2025)
పవన్ తన అధికారిక పదవిని వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై..(Thammudu Re Release)
నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారని ఆయన వివరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాసరి కిరణ్ ను అరెస్ట్ చేశారు.
ఏ ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల మూడ్ కి అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..
Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల వి
భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తదుపరి ప్రధాన గ్రహ కవాతు అక్టోబర్ 2028 లో జరుగుతుంది. ఆ సమయంలో ఐదు గ్రహాలు తెల్లవారుజామున ఆకాశంలో కలిసి కనిపిస్తాయని భావిస్తున్నారు.