Home » Author »Naga Srinivasa Rao Poduri
రాకేశ్శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది సెరా.
మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు ఆనందపడుతున్నాడు. కానీ 100కు కాదు 543కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పంచ్లు విసిరారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.
డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులపై నిషేధం!
23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
గతంలో నన్ను సభలో మాట్లాడనీయలేదు
విపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేసీఆర్ పిటిషన్ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పాత నేర న్యాయ చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని..
సీనియర్ల బాధ్యతలను ఎవరు భుజాన వేసుకుంటారు? కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీ ట్వంటీకి కెప్టెన్ ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్బై!
జై తెలంగాణ, జై హింద్ అంటూ పవన్ నినాదాలు
జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల