Home » Author »Naga Srinivasa Rao Poduri
అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కకబడుతోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పరిస్థితిని అధ్యయనం చేసి.. ఏపీలో అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
ఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తర్వాత సాధించే విజయం మరేది ఇవ్వదని.. తమ చేతలతోనే గెలుపును సాధించి..
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్సభలో కలకలం రేగింది.
లోక్సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సుదీర్ఘ కాలంగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
రోహిత్ శర్మ మామూలుగా ఆడితేనే ఓ రేంజ్లో ఉంటుంది అతడి ఆట. ఇక రెచ్చిపోయి ఆడితే రోహిత్ శర్మ దెబ్బకు రికార్డు బద్దలు కావాల్సిందే.
లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ ఎదుర్కొవడంలో రోహిత్ శర్మ తడబడతాడని అంటుంటారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ బౌలింగ్లో సిక్సర్లతో రెచ్చిపోయాడు.
వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు
100 రోజులుగా తీహార్ జైల్లోనే ఎమ్మెల్సీ కవిత
మహిళా బ్యారక్లో ఉన్న నటి పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగానే ఉంటోంది. చాలాసార్లు గట్టిగా ఏడుస్తోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు.
విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా?
తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. గ్రూప్ 2లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
వారు మాకు రోటీతో బంగారం వడ్డించారు. రోటీలతో పాటు మేం బంగారం తిన్నాం. అక్కడ ప్రతిచోటా వజ్రాలు ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ చమత్కరించింది.
ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శించారు.
తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వీడియో కలకలం