Home » Author »Naga Srinivasa Rao Poduri
ముద్రగడ పద్మనాభం తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.
కాంగ్రెస్లో నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్లో హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందరికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి.
మంత్రివర్గంలో కూడా మార్పులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్లో సతీమణి కల్పనా సోరెన్కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులకు బయోమెట్రిక్
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్న స్థలం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర నుంచి కొన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు.
మంత్రి వర్గ విస్తరణ, పీపీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాయకులు ఇలాంటివి ప్రోత్సహించకూడదు!
ప్రధాని మోదీతో రేవంత్, భట్టి భేటీ
కింగ్స్తో పోరులో టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశారు.
జగన్ ప్రజలకు ముఖం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు ముఖం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు.
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
పోలీసులు, ఆర్టీవో అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడిగితే.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దు. అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు, తిడ్తారు.
ప్రజలు గుప్పెడంత గుండె ఇస్తే, హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంటికి కొద్ది దూరంలోనే ఆ మహిళ కొండచిలువకు బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకు మందులు కొనడానికి బయటకు వెళ్లిన ఆమెను పాడు పైథాన్ పొట్టన పెట్టుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా..? అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
హస్తిన బాట పట్టిన తెలుగు రాష్ట్రాల సీఎంలు