Home » Author »Naga Srinivasa Rao Poduri
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్ను సిద్ధం చేశారు.
పూరీ రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
ట్రోల్ చేశారని బాధ పడి ఆయన వచ్చినట్టున్నారు. మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు ట్రోల్ నన్ను చేయలేదా? మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఫెయిల్ అయింది.
కులం పేరుతో రాజకీయాలు చేయడం ట్రెండ్గా మారిందన్నారు. నేను కుల రాజకీయాలు చేయనని ప్రజలకు చెప్పాను.
అనంత్ అంబానీ పెళ్లిలో సినీ తారల సందడి
ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?
Chandrababu Naidu 30 days rule: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం. సంక్షోభాలను దాటి.. ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం. సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు. తాము చెప్పిన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం. ఇచ్చిన హ�
అట్టహాసంగా అనంత్ అంబానీ, రాధికా వివాహం
రోల్స్రాయిస్లో రాయల్గా అంబానీ ఫ్యామిలీ
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు
రక్షణరంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ములపొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు న్యూస్టైల్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోను తెరపై రాజమౌళి ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రీల్స్తో బిజీగా మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్లో ముగిసిన కేంద్రమంత్రి పర్యటన
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీపై సీఎం చంద్రబాబు సామెత
Pakistan: పాకిస్థాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్. దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇతర దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా యాచకు�
గాంధీభవన్లో కురియన్ కమిటీ సమీక్ష