Home » Author »Naga Srinivasa Rao Poduri
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఏపీ బీజేపీ సీనియర్లు
తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు రాపోలు ఆనంద భాస్కర్ వెల్లడించారు.
మోదీ పాలనలో పేద, ధనికుల వ్యత్యాసం పెరిగింది. రైతులు మోదీపై పోరాటం చేయడంతో నల్ల చట్టాలు తాత్కాలికంగా ఆగిపోయాయి.
తెలంగాణలో ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వం కాదు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు.
రాజమండ్రి రూరల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్
పెన్షన్ల కోసం లబ్ధిదారుల అవస్థలు
నా కూతురుతో నాపై జనసేన దుష్ఫ్రచారం
వాయనాడ్ పోలింగ్ ముగిసిన తర్వాత రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయడంపై సీపీఎం మహిళా నాయకురాలు అన్నీ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.
వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.
సింధూర వర్ణంలో చూపరులను ఆకర్షించే ఈ కనకాంబరాలు ఆ ఊరి రైతులకు ఆదాయవనరుగా మారాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది.
పవన్ కల్యాణ్ విజయం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానంటూ తన కూతురు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు.
ఈ కేసును తాజాగా సీఐడీతో విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది.. సుప్రీంకోర్టుకు తెలిపారు.
సిద్ధిపేటలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
ప్రతికూల వాతావరణం కారణంగా దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ గురువారం అనేక విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
అనుజ్ను 6-7 రోజుల క్రితం సంగ్రూర్ నుంచి ముంబై పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులే అతడిని చంపేసి ఉంటారు. మాకు న్యాయం జరగాలి.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సెటిల్మెంట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా ప్రకటించాడు.
ఓయూ ఫేక్ ఇన్ఫో కేసులో అరెస్టైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను పోలీసులు చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.