Home » Author »Naga Srinivasa Rao Poduri
సీఎం రేవంత్ సమాధానంపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మైహోం సంస్థ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లు ప్రారంభం
జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్ర: పోసాని
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
బీజేపీలో చేరుతున్న నటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో డబుల్ షాక్ తగిలింది. పార్లమెంట్ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.
షార్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫినిషర్గా గుర్తింపు పొందిన రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్ టాప్ 15కు సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్గా మోదీ హాట్ కామెంట్స్
డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ తో మాకు మంచి అనుబంధం ఉంది.
కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏతో పాటు మరొకరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం.
ముద్రగడ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది
ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు మొత్తం 209 మంది పోటీలో మిగిలారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు విచారణలో భాగంగా ఈ సమన్లు పంపారు.