Home » Author »srihari
హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకె
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాల
రూల్ ఈజ్ రూల్. ఏ స్థాయిలో ఉన్న వారైనా నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే ఆ రూల్ తీసుకొచ్చి ప్రయోజనం లేదు. ఇది గ్రహించిన ఆ కానిస్టేబుల్ తన డ్యూటీని కరెక్ట్ గా నిర్వహించాడు. లాక్ డౌన్ లో రోడ్డెక్కిన వారికి క్లాస్ తీసుకున్నాడు. కామన్ మ్యాన్ అయినా ఆ�
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగు�
కరోనావైరస్ మహమ్మారి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోగనిరోధక శక్తి వచ్చేవరకు నియంత్రించలేరని నిపుణుల బృందం ఒక నివేదికలో తెలిపింది. అనారోగ్య లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందగల సామర్థ్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమత�
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నగరంలో శుక్రవారం రోజున ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఓ డాక్టర్ కూడా కరోనా సోకింది. ఆగాపురా ప్రాంతంలో నివాసముండే ఈ వైద్యుడు విపరీతమైన జ్వరం, తలనొప్పి ర�
లాక్ డౌన్ కారణంగా మందు దొరక్క నరకం చూసిన మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించింది. మందు బాబుల మందు కష్టాలు, మద్యం దాహం తీరనున్నాయి. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో గ్రీన్ జోన్లలో మద్యం, పాన్, పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 36వేల 921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1223 మంది కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్ర�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) మృతిపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. కిమ్ కోమాలోకి మృతిచెందారంటూ గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా కనిపించని కిమ్.. ఒక్కసారిగా దేశ ప్రజలకు ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచ�
కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ర
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుక
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�
దేశంలో వంటగ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బెంచ్మార్క్ రేట్ల తగ్గుదలతో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ (14.2 కిలోల) ధరను రూ. 162.50 వరకు తగ్గించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్ ధరను రూ.1,285 నుంచి రూ.1,029.50కు తగ్గిస్తున్నట్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరాయంగా పోరాడుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం.. దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా పాజిటివ్ కేసులు