Home » Author »srihari
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మానవాళిని ప్రమాదంలో పడేసింది. చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటుందో తెలియదు. కరోనా వెలుగులోకి వచ్చి 4 �
అసలే కరోనా భయం.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతిఒక్కరిలోనూ కరనా కలవరమే కనిపిస్తోంది. ఏది ముట్టుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కరోనాకు సంబంధించి విషయాలే చుట్టూ తిరుగుతుంటాయి. కరోనా గురించి త�
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసుల. మండుటెండుల్లో సైతం డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటంలో పోలీసులు కూడా కీల�
దేశంలో కరోనా వ్యాప్తిలో తబ్లిగీలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్తో దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా తబ్లిగీలపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం వారు హీర
లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. విద్యార్థులు, జాబ్ పని మీద వచ్చిన వారు, టూరిస్టులు రాష్ట్రంలో ఉండిపోవాల్సి వచ్చింది. వారు తమ సొంత ప్రాంతానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు గుడ్ న్యూస్ వ�
శాంతి భద్రతల పరిరక్షణ, లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం, ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చూడటమే కాదు కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలోనూ హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంటైన్ మెంట్లతో కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టారు. వైరస్ వ్యాప్తి నియం
ఏ మాత్రం అలసత్వం చూపినా కరోనా వైరస్ మహమ్మారి కాటేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా, అన్ని వయసుల వారిని అటాక్ చేస్తోంది. పిల్లలు, యువత, పెద్ద, ముసలి అనే తేడా లేదు. కరోనా ఎవరిపైన అయినా దాడి చేయొచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభు
దేశవ్యాప్తంగా కరోనా యోధులపై పూలవర్షం కురుస్తోంది. తెల్లకోటుకు సలాం అంటూ ఆస్పత్రుల్లో హెలికాప్టర్ల ద్వారా వాయుసేన పూలవర్షం కురిపించింది. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కోవిడ్ చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఎయిర్ ఫోర�
భారతదేశంలో విస్తరిస్తోన్న కరోనా వైరస్లో ఏదైనా మార్పు (mutate)జరుగుతోందా లేదా అధ్యయనం చేసేందుకు దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భావిస్తోంది. SARS–కోవిడ్2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని �
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతోంది. తొలి విడత లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ హెయిర్ సెలూన్లు మూతపడ్డాయి. అప్పటినుంచి సెలూన్లకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోలేక చాలామంది అలానే ఉంటున్నారు. కొంతమంది సొం�
దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజామాయిషీ కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళ్లనుంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకుంటున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కే�
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. వందల వేలల్లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కనిపించని లక్షణాలతో చాలామంది నుంచి ఈ వైరస్ అ�
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం,
ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది. అయిన వాళ్లే కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. లైంగిక దాడులకు తెగబడుతున్నారు. నమ్మించి మోసం చేసి తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. మరదలిపై కన్నేసిన ఓ బావ, ఆమెని అనుభవించేందుకు దారుణానిక�
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయ�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1525కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1051 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది కరోనాతో
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అ
సాధారణంగా భార్యభర్తల మధ్య వయస్సులో చాలా తేడా ఉంటుంది. కొంతమందికి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం సహజమే. అలాగే భర్త కంటే భార్య వయస్సు చాలా తక్కువగా ఉండటం కూడా కామన్. అదే ఏజ్ గ్యాప్.. ఇప్పుడు ఓ జంటకు చిక్కులు తెచ్చిపెట్టింది. భార్య చూడటానికి అచ్చం చిన�
రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసుల ఆధారంగా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లు గా విభజించామని తెలిపారు. ఈ మేరకు ఆయన మే 2న మీడియాతో మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్ జోన�
లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున