Home » Author »srihari
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షేక్ హ్యాండ్ వ్యాఖ్యలపై సైంటిఫిక్ అడ్వైజర్లు వార్నింగ్ ఇచ్చారు. కరచాలనం చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని 10 మంది శాస్త్రీయ సలహాదారులు హెచ్చరించారు. కరోనా వైరస్ సోకడంతో �
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మహిళకు అవమానం జరిగింది. ఆమె పట్ల ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని
కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలు రిపోర్టింగ్ ఆలస్యం చేస్తుండం వల్ల సోమవారం నుంచి కరోనావైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని మంగళవారం (మే 5,
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ టోర్నీలు అన్ని వాయిదా వేయడమో, పూర్తిగా రద్దు చేయడమో జరిగింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ నిర్వహణపైనా కరోనా వైరస్ ఎఫెక్ట్ చూపింది. ఇక మన దేశంలో చాలా పాపులర్ అయ
తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020) ఉదయం 10 గంటలకు మద్యం షాపులు ఓపెన్ చేసి విక్రయాలు స్టార్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 200 మద్యం దుకాణాల్లో(కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి ) అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. లాక్ డ
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ విధించడంతో భారతదేశంలో కేసుల గ్రోత్రేట్ తగ్గుముఖం పట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి కోవిడ్ -19 కేసులు, మ
కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని కాదు, కరోనా దెబ్బకు అన్నీ మూతబడ్డాయి. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఉపాధి లేక ఆదాయం లేక అంతా విలవిలలాడుతున్నారు. కరోనా తీవ్రమైన ప్రభావం చూసిన వాటిలో టీవీ సీరియ
మద్యం మత్తులో ఓ మందుబాబు.. రోడ్లుపై పామును పట్టుకుని పళ్లతో కొరికి ముక్కులు చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న ఓ పామును.. బైక్పై వెళ్లే మందుబాబు పట్టుకున్నాడు. నా దారికే అడ్డం వస్తావా? నీ�
యావత్ ప్రపంచాన్ని కరోనా భయాలు కమ్మేసిన వేళ ఆస్ట్రియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ తర్వాత షాపుల తిరిగి ఓపెన్ చేస్తే కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తుందేమోనని అంతా భయపడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతాయని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు �
ఇరవై ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా క్యూట్ కిరీటంతో ప్రిన్సెస్గా కనిపించింది. 2000 సంవత్సరంలో లండన్లోని మిలీనియం డోమ్లో ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. ఇప్పుడు లాస్ ఏంజెలిస్లోని తన ఇంటి క్వారెంటైన్లో 37ఏళ్ల వయస్సులో ప్రియాంకా ‘
కరోనా వైరస్. ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. లక్షల మందిని ఆసుపత్రి పాలు చేస
కరోనా కారణంగా తెలంగాణలో అర్థాంతరంగా ఆగిపోయిన టెన్త్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు తొలిగిపోయాయి. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అనే సందేహాలకు స్వయంగా సీఎం కేసీఆర్ తెరదించారు. ఈ నెలలోనే అంటే మే లోన
భారతదేశంలో 504 మిలియన్ల యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ (IAMAI) అధ్యయనం వెల్లడించింది. మొత్తం 70 శాతం మంది రోజువారీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారని తెలిపింది. నవంబర్ 2019 నాటికి 5 సంవత్సరాలు అంతకంటే ఎక్
కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతిన్నట్టు చెప్పారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. తెలం�
కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా లాక్ డౌన్ దెబ్బకు రిటైల్ రంగం కుదేలైంది. 7 కోట్ల మంది వ్యాపారులన్న రిటైల్ రంగం రూ.5.5 లక్షల కోట్లు నష్ట పోయిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వెల్లడ
తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం షాపులు తెరుచుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం షాపులు తెరుచుకోగా.. తెలంగాణలో కూడా పలు జోన్లలో మద్యం షాపులు తెరుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ పుణ్యానా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కావాల్సినంత సమయం.. ఎన్ని పనులైన చేసుకోవచ్చు. ఈ ఒక పనితో తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అదేంటో తెలుసా? రతిక్రీడ. ప్రత్యేకించి శృంగారానికి లాక�
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�
ఐఫోన్ అంటే ఇష్టపడని వారే ఉండరు. ఐఫోన్ ఒక ప్రత్యేకమైన సార్ట్మ్ ఫోన్. ఐఫోన్ కొనేందుకు ఎంత ఖర్చు చేస్తారో తెలియదు కానీ.. ఐఫోన్ లో ఉండే ఫీచర్లు ఎలా ఉపయోగించాలో తప్పక తెలుసుకోవాల్సిందే. ఒక వేళ మీరు కొత్తగా ఐఫోన్ వాడుతున్నారా? మీరు ఐఫోన్ 7 ల�
కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం(మే 3,2020) అధికారులతో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, దయచేసి ఏప