Home » Author »srihari
రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా.. ఇజ్రాయెల్ టెల్ అవీవ్లో ఒక వీధికి ఠాగుర్ పేరు పెట్టి నివాళి అర్పించింది. భారతదేశంలో ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని షేర్ చేసింది. ‘ఈ రోజు.. ప్రతిరోజూ #RabindranathTagoreను గౌరవిస్తాము. మానవజాతిక�
చైనాలోని వుహాన్ సిటీలో వెట్ మార్కెట్ల నుంచే కరోనా వైరస్ ఉద్భవించిందనే ప్రూఫ్ ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంసం మార్కెట్లను తెరిచే ఉంచాలని వెల్లడించింది. వెట్ మార్కెట్లను బంద్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ WHO మాత్రం �
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించడాని కంటే ముందు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినవారు మళ్లీ ఒక చోటుకు చేరలేకపోతున్నారు. ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పటికే ఈ నిర్బంధం విధించి రె
ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి ప్రారంభించిన హుందాయ్ ఒకేరోజు భారీగా కార్లను విడుదల చేసింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి దాద�
కరోనా వైరస్ సోకిన బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో కోలుకుంటే వారికి మరోసారి టెస్టులు లేకుండానే డిశ్చార్జి చేయనున్నారు. కరోనా బాధితుల్లో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి వ్యాధి నయమైతే పరీక్షలు లేకుండానే ఇంటికి పంపేయాలని కేంద్రం ని
కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న బాధితులకు వారి ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందించాలని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. ఇంట్లోనే �
కోరోనా వైరస్ వ్యాప్తితో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది విదేశాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో స్వదేశానికి రాలేకపోయారు. కరోనా వ్యాప్తితో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ
కోవిడ్ -19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL)తో కలిసి పరిశోధన సహకారాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శనివారం ప్రకటించింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV
కరోనా వైరస్ వ్యాప్తితో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో స్వదేశానికి రాలేకపోయారు. అప్పటినుంచి స్వదేశానికి వచ్చేందుకు భా
అసలే కరోనా కాలం.. మీ ఇంట్లో అబ్బాయి లేదా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? అయితే వెంటనే పర్మిషన్ తీసుకోండి. ఆ తర్వాతే పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి.. ఇప్పటినుంచి పెళ్లి చేయాలంటే రెవిన్యూ కార్యాలయం నుంచి అనుమతి ఉండాల్సిందే. కరోనాకు ముందు పెళ్లంట�
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మీ సెక్స్ డ్రైవ్లో మార్పును మీరు గమనించారా? మీరు మాత్రమే కాదు. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతిఒక్కరి జీవనశైలిలో భౌతిక దూరం తప్పనిసరిగా మారింది. దీని ఫలితంగా చాలామందిల
వచ్చే జూన్ తొలి వారంలో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా ప్రారంభించటం మంచిది కాదని నిపుణులు హె
కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్లో వివరాలు ఆటో డిలీట్ అయిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న యాప్ వినియోగదారుడి వివరాలు 30 రోజుల్లో డిలీట్ అయిపోతాయి. అదే. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వివరాలైతే 45 నుంచి 60 రోజుల్లో ఆటోమాటిక�
దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటారు. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిని గుర్తించడంలో నిర్ధారణ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం అయ�
విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. మానవ తప్పిదమా? అధిక
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్ డీఆర్ఎఫ్, ఎన్ డీఎంఏ సంయుక్త ప్రకటన చేశాయి. గ్యాస్ లీక్ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్ల వెల్లడించారు. ఎన్ డీఆర్ ఎఫ్, ఎన్ డీఎమ్ ఏ ప్రత్యేక బృందాలను ప్రధాని మో
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో లీకైన విష వాయువు స్టైరిన్ గ్యాస్ ఇంకా అదుపులోకి రావడం లేదు. ఉదయం నుంచి నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడం లేదు. దాంతో గుజరాత్ నుంచి విశాఖకు స్టైరిన్ గ్యాస్కు విరుగుడును కేంద్రం �
విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం (మే7, 2020) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ మెయింటనెన్స్ చేయలేదని మంత్రి తెలిపారు. కంపెనీ యాజమాన్�
గ్యాస్ ప్రమాద ఘటన దురదృష్టకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఎల్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఇలాంటి ప్రమాదం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు �
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో విష వాయువు లీకేజీపై ఆ కంపెనీ జీఎం మోహన్ రావు స్పందించారు. లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్యాంక్ కెపాసిటీ 2400 టన్నులు కాగా, 1800 టన్నుల స్టెరిన్ మోనోమా