Home » Author »srihari
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. కరోనా అనేక మార్గాల్లో వ్యాపిస్తుందని తెలుసు.. ముక్కు, నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. ఇప్పుడు కళ్ల ద్వ�
కరోనా వ్యాప్తితో ఇన్నిరోజులు నిలిచిపోయిన రైల్వే సర్వీసులు మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రైళ్లను క్రమంగా పునరుద్ధరించడానికి భారతీయ రైల్వే రెడీ అయింది. మంగళవారం ( మే 12) నుంచి 15 జంట రైళ్లను (అప్ అండ్ డౌన్ 30 రైళ్లు) ప్రారంభించాలని నిర్
కరోనా కాలంలో స్కూల్ వాతావరణం మారిపోనుంది. ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు లైవ్ టీచింగ్, మరికొన్ని రోజులు ఆన్ లైన్, వీడియో పాఠాలు వినడం.. దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. స్కూల్కు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను సగ�
లాక్డౌన్ సమయంలో భర్తలు భార్యలను చితకబాదారు. తమను కాపాడాలంటూ బాధిత మహిళలంతా డయల్ 100కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ షీటీమ్స్ అండగా నిలబడ్డాయి. బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నామంట
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్.. మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం (మే 10, 2020) సాయంత్రం మరోమారు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధిక
లాక్ డౌన్ ఆంక్షలను కేంద్ర ఒక్కొక్కటిగా సడలిస్తోంది. రైలు ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 12 నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎల్లుండి నుంచి పలు రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. ఢిల్లీ నుంచి 15 రూట్లలో 30 రైళ్లను రైల్వే శ
తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. అన్ని జోన్లలో ప్రభుత్వం కార్యాలయాలు పని చేస్తాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వందశాతం సిబ్బంది హాజరు కావాల్సిందే. రెడ్ జోన�
లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. కంటైన్మెంట్, బఫర్ జోన్ల్ మినహా మిగిలిన జోన్లలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర�
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే వారిని చెక్ పోస్టుల దగ్గర అధికారులు ఆపేస్తున్నారు. వివరాలను నమోద�
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో 1.3 బిలియన్ల మంది నివాసితులు మార్చి 24 నుంచి లాక్ డౌన్ జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు చేపట్టిన కరోనా కేస
పబ్ జీ గేమ్ కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇదే పబ్ జీ గేమ్ ..విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ఘటనలో కొంతమంది పాలిట వరంగా మారింది. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణ నష్టాన్ని నియంత్రించడానికి ఉపయో�
రానున్న రోజుల్లో దేశంలో కొత్త విద్యా విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విద్యా విధానమంతా వేదా పరిజ్ఞానం, విజ్ఞానం (సైన్స్) ఆధారంగా ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. మహామన మాలావియా మిష�
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో ప్రజలకు వినోదం అందించటం కోసం 1990లో ప్రజలన్ని భక్తి సాగరంలో పడేసిన మహాభారత్ సీరియల్ ని దూరదర్శన్ ఛానెల్ మార్చి 28, 2020 న తిర�
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. సెలబ్రెటీలు, ప్రజలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ తో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా పన్వెల్ ఫామ్ హౌజ్ లో ఉంటున్నాడు. అప్పడప్పుడ�
ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మదర్స్ డే గా జరుపుకుంటారు. అయితే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అలాంటి అమ్మ ప్రేమను గురించి తెలిపే �
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం బాదలాపురంలో పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు. పించన్ల కోసం దరఖాస్తు చేసుకన్నా ఎందుకు ఇవ్వడం లేదని గొడవ చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కులం పేరుతో మహిళా కార్యదర్శి శైలజను దూషించారు. అడ్డొచ్చి�
భారత్, చైనా బలగాల మధ్య గొడవ జరిగింది. ఉత్తర సిక్కింలోని నాకూ లా ప్రాంతంలో పరస్పరం తలపడ్డాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇరుదేశాల సైనికుల్లో పలువురికి గాయాలయినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో భారత్, చైనా బలగాల మధ్య దూకుడైన స్వభావంతో ఈ �
యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఒకే రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్ ఓ మనోహర్ తెలిపారు. ఆత్మకూర్ మండలం పల్లెర్లలో ఒకే ఇంట�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం షరతులతో కూడిన లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కానీ తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో మాత్రం ఇప్పట
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అన్ని సంస్థలు, సర్వీసులు మూతపడటంతో ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. ఆర్థిక పతనానికి పరిష్కారంగా ‘ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ�