Home » Author »srihari
కరోనా వైరస్ తో పోరాడి గెలిచిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పూరి పోలీసు స్టేషన్ లో దేవేందర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ�
మీ ఐఫోన్ స్లో అయిందా? అయితే వెంటనే cache (క్యాచీ) క్లియర్ చేసేయండి. మీరు మీ ఫోన్లోని మెమరీని ఫ్రీ అప్ చేయండి లేదా ఐఫోన్ స్పీడ్ బూస్ట్ కోసం cache క్లియర్ చేయడమే మంచిది. సాధారణంగా మీ ఐఫోన్ స్టోర్ మెమెరీలో ప్రత్యేక యాప్స్ కారణంగా క్యాచీ స్టోర్ అవుతుంది. ప
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి రైతు కుటుంబానికి తొలి విడ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కువ శాతం ఎక్సైజ్ సిబ్బందిని ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోక�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఇప్పటికే భారత్ అనుబంధంతో కొన్ని దేశాల్లోని సైంటిస్టులు కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయ�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్లు రాబోతున్నాయి.
మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడం�
కరోనా పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునేవారంతా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తితో స్వీయ నియంత్రణకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం. సాధారణంగా ఇంట్లోనుంచి పనిచేయాలంటే సవాల్ తో కూడుకున్నప�
కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో పాటు ఇప్పుడు మాట్లాడటం
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�
కరోనా వైరస్ నివారణకు వాడుతున్న డ్రగ్ remdesivir సరఫరాకు సంబంధించి 10 లక్షల డోసులను అందించేందుకు రెడీగా ఉన్నామని ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్ ఎండీ బి.వంశీకృష్ణ తెలిపారు. తొలి దశలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే లక్షల డోసులను అందించే�
ఎట్టకేలకు వలస కార్మికుల సంక్షోభ సమస్యను ప్రభుత్వం చేపట్టిందని, రెండో విడత చర్యలు చిన్న రైతులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఎక్కువ మంది వలస కార్మికులు ఇప్పుడు తమ సొంత ర
‘ఆత్మ నిర్భర్ భారత్’లో రెండో ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా 9 రంగాలకు ఉద్దీపన చర్యలను ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులను
కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లా
లాక్ డౌన్లో మరిన్ని మినహాయింపులనిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన�
కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని మొదటినుంచి అమెరికా గట్టిగా వాదిస్తోంది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అగ్రరాజ్యం ఆరోపణలు చేస్తూనే ఉంది. చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తీవ్ర ఆగ్ర
ముంబై నగరంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ముంబై ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించేందుకు పడకలు అందుబాటులో లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా క
కోల్డ్ వార్.. ప్రచ్ఛన్న యుద్ధం.. (శీతల సమరం) అని దీనికి పేరు. ప్రచ్చన్న యుద్ధం సమయంలో పరీక్షించిన అణు బాంబులే 1960లో UKలో అత్యధిక స్థాయిలో వర్షపాతానికి కారణమని University of Reading తెలిపింది. అణు పరీక్షా విస్ఫోటనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఈ వర్షపాతాని�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా పరీక్షలకు సంబంధించి ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమ