Home » Author »srihari
విమాన ప్రయాణాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా? మునపటిలా విమానాల్లో ప్రయాణించలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నేర్పిన పాఠాలతో అన్నింట్లో కొత్త మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వి�
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా గ్రామీణవాసుల నుంచి వలస కార్మికుల వరకు ఉపాధి కోల్ప�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5 �
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదిపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను తనదైనశైలిలో గంభీర్ ఖండించాడు. పాకిస్థాన్లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉ�
తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం (మే 16, 2020) కొత్తగా 477 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,585కు చేరింది. రాష్ట్రంలో మృతుల �
విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చల్లగాలితో నిశ్శబ్ధంగా మృత్యువు జత కట్టింది. నిద్రిస్తున్న వారిపై కనికరం లేకుండా విషవాయువు దాడి చేసింది. కొన్ని గంటలపాటు నరకం జనం చూసింది. విశాఖలో అర్ధరాత్రి అల్లకల్లోలం సృష్టించింద�
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. శనివారం (మే 16, 2020) కరోనా కట్టడిపై సీఎం జగన్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎలాంటి విధానాలు పాటించాల�
హైదరాబాద్ లోని కంటైన్మెంట్, రెడ్ జోన్లలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. వైన్ షాప్ యజమానులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారు. కార్వాన్ కంటైన్ మెంట్ జోన్ లో వైన్ షాపులు త
మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులకు ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. మిడ్జిల్ మండలం మున్ననూర్ లో గాలివాన బీభత్సానికి టోల్ గేట్ షెడ్ కూలి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. మున్ననూర్ కు చెందిన కృష్ణయ్య, పు
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో లాక్ డౌన్ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించే విషయంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూతన మార్గదర్శకాల ప్రకారం స్వామి వారి దర�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ తర్వాత శ్రీవారి పాదాల వరకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నార�
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎవరినీ తొలగించం…యధావిధిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనే గానీ తొలగింపు ఉండదన్నారు. కరోనా దృష్ట్యా ఔట్ సోర్సింగ్ ఉద�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ చర్యల్లో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఆదేశించటం జరిగింది. తాజాగా థాయ్ లాండ్ కేసుల సంఖ్య తగ్గటంతో లాక�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. దీంతో జంతువులు తమదే రాజ్యం అన్�
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో జూపార్కులు మూసివేయటంతో వాటికి ఆహారం ఇచ్చేవారు లేకపోవటంతో జంతువులు ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని రోడ్లపై పరుగులు త
డేటింగ్ రిలేషన్ షిప్ అంటే ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నచ్చిన వాళ్లతో కలిసి నచ్చినన్ని రోజులు గడిపేస్తుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ బలపడితే అది పెళ్లిదాకా వెళ్తుంది. లేదంటే
కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని వారంత�
కరోనా, లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ (మే 15, 2020) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోపై ప్రధాన చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు హాజరు అయ్యారు. కరోనా కట్టడికి అనుసంరించాల�
బిజీబిజీగా లైఫ్ గడిపేసిన వారంతా లాక్డౌన్ పుణ్యామని ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ తమ ఇంట్లోనే ఉంటూ ఒకప్పటి మెమెరీలను గుర్తుచేసుకుంటూ కాలం గడిపేస్త