Home » Author »srihari
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ వణుకు పుట్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. చెన్నై శివారులో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ నుంచే కరోనా విస్తరిస్తోంద
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గినా జీహెచ్ ఎంసీ పరిధిలో వైరస్ విస్తరిస్తోంది. హైదరాబాద్ లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో అత్యధికం జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇవాళ గ్రేటర్ పరిధిలో రికార్డు
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. జులైలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. త్వరలో షెడ్యూల్ విడుదల చేస
అందాల నటి తాప్సీ ఝుమ్మంది నాదం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తెలుగులో తాప్సీకి అంత సక్సెస్ లు లేకపోయినప్పటికీ హిందీలో మాత్రం భారీ విజయాలను సాధించింది. అయితే తాప్సీ ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎప్పుడు కూడా
మాతృదినోత్సవం సందర్భంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ప్రియురాలైన లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చెప్పారు. విఘ్నేష్ మాటలు అందరినీ ఆకర్షించాయి. న�
రైళ్లలో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వరుస కార్మికుల కోసం మరిన్ని రైళ్లు నడుపుతామని చెప్పారు. రేపటి నుంచి టికెట్ కన్ఫామ్ అయిన వాళ్లు రైల్వే స్టేషన్ కు రావొచ్చన్నారు. లాక్ �
లాక్ డౌన్ పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బయటి పనులతో బిజీగా ఉండే వారంతా సరదాగా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో దంపతుల్లో లైంగిక సంబంధాలకు సరైన సమయమని అంటున్నారు సెక్సాలిజిస్టులు. లాక్ డౌన్ కాలంలో సెల్ఫ్ ఐస�
చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో 38 కేసులు నమోదు అయ్యాయి. 34 కేసులకు కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉంది. శనివారం 11, ఆదివారం 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇవాళ మరో 9 మందికి వైరస్ సోకిం. మొత్తం కేసుల సంఖ్య 121 కి చేరింది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సం�
విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంద�
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో దిల్ రాజు పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా
మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఓ యూరోపియన్ అధ్యయనం తేల్చేసింది. పురుషుల్లో కరోనా వైరస్ తీవ్రతకు గల కారణాలను వెల్లడించింది. అందులో పురుషుల్లోని రక్తంలో అత్యధిక స్థాయిలో ఎంజైమ్లు ఉండటమే ఇందుకు
కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు. గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు.
జర్మనీలో కరోనా ఇన్ఫెక్షన్లు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారిక డేటా ప్రకారం.. దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన కొద్దిరోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయాయి. Robert Koch Institute (RKI) రిప్రోడక్షన్ రేటును పరిశీలిస్తే.. కరోనా పాజటివ్
వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. అమెరికా నుంచి ముంబై మీదుగా ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా నుంచి 118 మంది తెలుగువారు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొన్నారు. 2017లో ఆయన భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. కొన్నిరోజులుగా దిల్ రాజు పెళ్లి వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. తన రెండో పెళ్
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆ గ్రామం గుండెల్లో ఎప్పుడు కొలువై ఉన్నాడు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఇర్ఫాన్ అంటే.. ఆ గ్రామస్థులకు ఎనలేని అభిమానం.. రియల్ హీరోగా నిలిచిపోయాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఇర్ఫాన్ చూ�
భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరగడానికి ప్రధాన కారణమైన తబ్లిగీ క్లస్టర్ను మించి తమిళనాడులో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోయంబేడు కూరగాయల మార్కెట్ దేశంలోనే అతిపెద్ద కరోనా హాట్ స్పాట్గా మారిపోయింది. రోజురోజుకీ కోయంబేడు నుంచి వందల సంఖ్
కరోనవైరస్ వ్యాధి (కోవిడ్-19)వ్యాప్తికి సంబంధించి ఐడో వీడియో కాన్ఫరెన్స్ను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్నారు. జాతీయ లాక్డౌన్ విస్తరణపై ప్రధానమంత్రి రాష్ట్రాల సిఎంల నుంచి సూచనలు తీస