Home » Author »srihari
దేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన మమతా అనే మహిళ ప్రసవించింది. బీహార్ చప్రాలోని తన గమ్యస్థాన
మే 25నుంచి విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. మెట్రో నగరాల మధ్య విమానాలను నడపడానికి అనుమతిచ్చిన సర్వీసుల్లో 33.33శ�
కరోనా సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ సత్తా చాటింది. తెలంగాణ వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర శాఖ మంత్రి కేటీఆర్…సీఎం కేసీఆర్ కు అందించారు. కరోనా సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో సత్తా చాటిన ఐటీ శాఖను సీఎం కేసీఆర్ అభినందించారు. ఎగుమతుల్లో రాష్ట్ర ఐట
కరోనా పేషెంట్ కు చికిత్స చేసి పరారీలో ఉన్న ఆర్ ఎంపీ డాక్టర్ ను చందా నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ టెస్టుల కోసం అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు. ఆర్ ఎంపీ డాక్టర్ శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో భవానీ క్లినిక్ ని�
టిక్ టాక్ పిచ్చి రోజు రోజుకు పీక్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. మనసుకు ఏది తోస్తే అది చేసేస్తున్నారు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి స్టంట్లు, విధులు మరిచి ఉద్యోగుల డ్యాన్స్ లతోపాటు ఇంకెన్నో చూశాం. తాజాగా అనంతపురం ఓ వ్యక్తి వణ�
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ ముందు రంగనాయకమ్మ హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇటీ�
Kolkata Airport:అంపన్ తుఫాన్ పశ్చిమబెంగాల్ ను వణికించింది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీటి మునిగాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో విమానాశ్రయంలోని కొన్ని న�
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎల్లుండి తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. షూటింగ్ లకు అనుమతి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమపై పడిన ప్రభావాన్ని సీఎంకు వివరించనున్నారు. (మే 21, 2020) చిరంజ�
గుంటూరు జిల్లాలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు కదలడం లేదు. చిలకలూరిపేట నుంచి మాచర్ల మినహా మిగిలిన డిపోల బస్సులు రద్దు చేశారు. గుంటూరు కంటైన్మెంట్ జోన్ లో ఉండటంతో బస్సులు నడిపేందుకు అనుమతి లభించలేదు. దీంతో గుంటూరు బస్టాండు ఖాళీగా ఉంది. చిలుక�
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం కైరీగూడలో ఓ పులి ప్రత్యక్షమయ్యింది. డీబీఎల్ ఓపెన్ కాస్ట్ లో పులి సంచరిస్తోంది. అటుగా వెళ్తున్న ఓసీపీ డ్రైవర్లు పులి కనబడటంతో భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని డీబీఎల్ ఓపెన్ కాస్ట్ లో పులి కనబడటంతో ఓసీపీ డ్రై�
తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 వలస కూలీలు వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1661కు చేరింది. రాష్ట్రంలో 608 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరక 1013 మంది డిశ్
ఏడాది పాలనపై ఏపీ సీఎం జగన్ వరుస సమీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 25 నుంచి ఐదురోజులపాటు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. తొలిరోజు వ్యవసాయంపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు
ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎమ్ బీ) లేఖ రాసింది. గోదావరి నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుందన్న ఏపీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ల
తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కుగా పేర్కొంద�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జీహెచ్ఎంసీ దాదాపు 98 వేల ఇల్ల నిర్మాణం ప్రారంభించింది. 8,600 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఫినిషింగ్ స్టేజ్ లో 46, 300 ఇళ్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో డబు�
కృష్ణా నది జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, నీటి వాటాల లెక్క తేల్చే పనిలో (కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ) పడింది. తెలంగాణలో అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుతో కేఆర్ ఎ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా సంక్షోభంతో అప్పటివరకూ నడిచిన వ్యాపారాలు, కార్యకలాపాలన్నీ ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ప్రపంచమంతా తమ వ్యాపార కార్యకపాల కోసం కొత్త
కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా సంక్షోభంతో అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి షూటింగ్స్ ఆగిపోయాయ�
హిట్మేన్, ఇండియన్ క్రికెట్టీం వైస్కెప్టెన్, ఐపిల్లో ముంబై ఇండియన్స్కు సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పటి సొగసు… ఆయన అపార్ట్మెంట్ లోనూ కనిపిస్తుంది. 2017లోనే Worliలో అపార్టెంట్ మెంట్ కొన్నాడు. అదే యేడు ఫ్రెండ్, మేనేజర
సాధారణంగా రెస్టారెంట్ యజమానులు తమ సొంత రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేయడం ద్వారా డబ్బు సంపాదించరు. కానీ ఈ పిజ్జా రెస్టారెంట్ యజమాని తెలివిని కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే.. తన పిజ్జాలను తానే ఆర్డర్ చేయడం ద్వారా వందల డాలర్లు సం