Home » Author »srihari
కాలంతోపాటు మనుషులు కూడా మారుతుంటారని అంటుంటారు. కాలం మారినా.. దేశం మారినా తమలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పటి మధురమైన జ్ఞాపకాలను చిరు దంపతులు గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్ వెళ్లిన సమయ�
మీరు టిక్ టాక్ యూజర్లా? మీ టిక్ టాక్ యూజర్ నేమ్ ఏంటి? మీరు ఎంచుకునే యూజర్ నేమ్తోనే మీ వీడియోలన్నీ పాపులర్ అవుతాయి. మిలియన్ల వ్యూస్, ఫాలోవర్లను సంపాదించి పెడుతుంది. ఒకవేళ మీ టిక్ టాక్ యూజర్ నేమ్ ఎట్రాక్టివ్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయ�
భారతీయ-అమెరికన్ సంగీత నిర్మాత, ప్లేబ్యాక్ గాయకుడు సిధ్ శ్రీరామ్ పేరు, ఆయన పాడిన పాటలు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. అంత బాగా పాడుతారు. మెలోడీ సాంగ్స్ పాటలు పాడటంలో ఆయనకు ఆయన సాటి. ఇప్పటివరకూ ఆయన పాడిన పాటల్లో చాలా పాటలు సూపర్ హిట్ అయ్య�
ఇంటర్నెట్లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ లేదు. కానీ, ఇంటి ముందు ఒక గేటు ఉంది. ఆ గేటుకు తాళం వేసి ఉంది. సాధారణంగా ఒక ఇంటి చుట్టూ భద్రత కోసం ప్రహరీ గోడలను నిర్మించుకుంటారు. ఇంటి చుట్టూ అంతా ఖాళీ ప్రదేశమే కనిపిస్తోంది. మధ్యలో మ�
2020 ఏడాదిలో ఐపీఎల్ జరుగుతుందా? కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ దాదాపు సాధ్యమేనా? అనే ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో బ్రేక్ పడింది. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ ఎంతవరకు సాధ్యమనేదానిపై ఇప్పటికే అన్ని క్రికె�
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఆఫీసుల్లో విధులకు హాజర
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు త్వరలో రోడెక్కనున్నాయి. ఏపీలో బస్సు సర్వీసులపై మూడు నాలుగు రోజుల్లో స్పష్టత రానుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సర్వీసులకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి నడపాలన్నది మూడు నాలుగు రోజుల్లో నిర్
ఆయుర్వేద హెర్బ్ అశ్వగంధ సహజ మూలికలు, పుప్పొడికి COVID-19 చికిత్స, నివారణకు ఔషధ లక్షణాలున్నాయని ఐఐటి- ఢిల్లీ పరిశోధకులు జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AIST) సహకారంతో కనుగొన్నారు. DAILAB (DBT-AIST ఇంటర్నేషనల్ లాబ
కరోనా నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమయ్యాయి. కరోనా వైరస్ అభివృద్ధిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్కు టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టె�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీబస్సులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 50 శాతం సీట్లతో బస్సులను ఆర్టీసీ నడుపనున్నది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కు హైదరాబాద్ మెడిసిన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మందుకు అభివృద్ధికి సంబంధించి అనేక ఫార్మా కంపెనీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించే remdesivir డ్రగ్ ను సుమారుగా 10 లక్షల డ�
మీ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ స్థాయి ఎంత ఉందో తెలుసా? ప్రతి ఫోన్ కు రేడియేషన్ ఒక్కో స్థాయిలో ఉంటుంది. మీరు వాడే ఫోన్కు రేడియేషన్ స్థాయి ఎంత ఉందో వెంటనే చెక్ చేసుకోండి. రేడియేషన్ అంటే ఏంటో తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. రేడియేషన్ �
ఆస్ట్రేలియా క్రీడల్లో Jana Pittman అనే పేరు కొత్తేమి కాదు. ఆ అథ్లెట్.. ప్రపంచ ఛాంపియన్, ఒలింపియన్ కూడా. ఆస్ట్రేలియా తరపున 400 మీటర్లు, 400మీటర్ల hurdles, bobsleigh విభాగాల్లో ఆడి అందరిని మెప్పించింది. 1999లో తొలి విజయాన్ని రుచిచూసింది. ప్రపంచ యూత్ చాంపియన్ షిప్స్లో బం�
కరోనా కష్టకాలంలో భారతదేశం లాక్ డౌన్ 4.0లోకి అడుగు పెట్టింది. వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం కావడంతో ఆ దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. అందుకే లేటెస్ట్ యాక్షన్ అమలు చేయబోతోంది ప్ర�
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేయనుంది. మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలోకి అక్రమంగా వీరంతా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ 161 మంది భారతీయులన�
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. కశ్మీర్పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించాడు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్లకు మద్దతుగా ధావన్ నిలిచి పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదిపై మండిపడ్డ�
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు
హలీమ్.. అంటే హైదరబాదీలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రుచికరమైన హాలీమ్ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. మహానగరమైన హైదరాబాద్లో హాలీమ్కు ఫుల్ మార్కెట్ ఉంటుంది. లాక్ డౌన్ అయినప్పటికీ అండర్ గ్రౌండ్ మార్కెట్లో హాలీమ్ సేల్స్ జోరుం�
అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా తమ బోర్డుకి రాజీనామా చేయనున్నట్లు సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం వెల్లడించింది. జూన్ 25న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో గ్రూప్ CEO Masayoshi Gotoతో సహా మూడు కొత్త నియామకాలను బోర్డుకి ప్రతిపాదించనున్నట�
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్తంభించిపోయాయి. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో సినీ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి, థియేటర్స్ సైతం మూత పడ్డాయి. సినిమా ఇండస్ట్రీ తీవ్రమై�