Home » Author »srihari
బస్సుల సామర్థ్యానికి మించి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీనిబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ప్రత్యేకించి పల్లెవెలుగు బస్సుల్లో కొన్ని మార్గాల్�
పదో తరగతి పరీక్షల ముందు రోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకోవాలి. లేదంటే పరీక్ష ప్రారంభం రోజున ఎగ్జామ్ సెంటర్ కోసం వెతికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో హాల్టికెట్ నంబర్, హాల�
శ్రీవారి భూములు అమ్మాలన్న టీటీడీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీ ఆస్తులు అమ్మే అవసరం ఏమొచ్చిందో చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమిళనాడులోని స్వామివారి ఆస్
కరోనా లాక్ డౌన్ ఎందరో వలసదారులను నానా ఇబ్బందులు పెడితే అతనికి మాత్రం వరంగా మారింది. రెండేళ్ల నుంచి కుటుంబానికి దూరమైన డెఫ్ ఆండ్ డమ్ లాక్ డౌన్ పుణ్యమా అని సొంత గూటికి చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన రోడ్డ వెంకట�
కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 3 కోట్ల 80 లక్షలకు పైగా కుంభకోణం జరిగింది. సాఫ్ట్ వేర్ మార్చేసి కోట్లు కొట్టేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏఈవో స్థాయి అధికారితో విచారణ చేపట�
రాష్ట్రంలో 58.61 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు దాకా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే వారని..ఇప్పుడు పెన్షన్ రూ.2,250 ఇస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి నుంచి జగన్ మేదోమథనం నిర్వహిస్తున్నారు. ఇవాళ పరి�
రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి ను�
విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిన 144 మందిలో 56 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్, స్థానిక ఎమ్మార్వో సురేష్ తెలిపారు. వీరిని నూజివీడు ట్రి�
ఎట్టకేలకు ఏపీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పర్మిషన్ వచ్చింది. ఏపీ డీజీపీ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్దాయి. డీజీపీ పర్మిషన్ ఇవ్వడంతో రేపు విశాఖలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 10 గం�
దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండుటెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదు అయింది. రాజస్థాన్ లోని చురు జిల్లాలో అత్యధికం�
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ ను జనావాసాల మధ్య ఎలా స్టోర్ చేశారని ప్ర
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తిప్పలు తప్పడం లేదు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల పట్ల నిర్వహకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే రూములు కేటాయిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా బాధిత
నిజామాబాద్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముంబై నుంచి వచ్చిన ఇందల్ వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని దీంతో అతని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపా�
మద్యం వ్యసనం పేగు బంధాన్ని తెంపుకునేలా చేసింది. తాగేందుకు డబ్బులు లేవని కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టాడు ఓ కసాయి తండ్రి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం బతుకమ్మ బండ బస్తీకి చెందిన సింగ్, సరిత భార్యాభర్తలు. తండ్రి స�
హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహకులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా 60 రోజులపాటు ప్రైవేట్ హాస్టల్స్ నడవకపోవడంతో అప్పుల ఊబిలో పడిపోయామని నిర్వహకులు అంటున్నారు. ఆప�
చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరుసదాడులు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్ పై దాడి జరుగగా తాజాగా పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులకు పాల్పడ్డారు. చెప్పిన పనులు చేయలేదంటూ నేతలు దాడులకు పాల్పడుతన్నారు. పలమనేరు మున
వరంగల్ జిల్లా గొర్రెకుంటలో అనుమానాస్పదంగా చనిపోయిన 9 మంది వలస కూలీలవి హత్యలేనని ఫోరెన్సిక్ నిపుణులు రజమాలిక్ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఈడ్చుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయని తెలిపారు. నాలుగు పుర
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ క్వారంటైన్ సెంటర్ లో కరోనా వైరస్ అనుమానితులు ఆందోళన చేపట్టారు. పాడై పోయిన ఆహారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్యం లోపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపంతో దుర్గంధం వ్యాపిస్తోందని ఆందోళ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఇప్పటికే విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొన్ని పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసు
కరోనా వైరస్కు టీకా కొనుగొనే విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ పరీక్షల్లో ముందడుగు పడింది. ప్రయోగశాలల్లో ఫలితాలు అద్భుతంగా ఉన్నట్టు వర్�