Home » Author »srihari
బ్రేకప్.. ఇప్పట్లో ఇది కామన్. చాలామంది తమకు నచ్చినవారితో కలిసి డేటింగ్ చేయడం తేడాలచ్చి బ్రేకప్ చెబుతుంటారు. అప్పటివరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంటలు అభిప్రాయబేధాలతో విడిపోతుంటారు. ఇలా విడిపోయిన చాలామందిలో తమ మాజీలపై పీకల్దాకా కోపం �
విద్యారంగ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. మూడో రోజు ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు, అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్న�
ఏపీలో ఆగస్టు 3నుంచి స్కూలు ప్రారంభమవుతాయని రాష్ట్ర సీఎం జగన్ వెల్లడించారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామన్నారు. బ్యాగు, మూడు జతల యూనిఫారమ్స్, బెల్టు, బూట్లు, సాక్సులు, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్, మంచి క్వాలిటీతో ఇస్తామని ఆ
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ భాగ్యశ్రీ కలిసి 1989లో నటించిన ‘మైనే ప్యార్ కియా’ అప్పట్లో సూపర్ హిట్ అయింది. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అప్పటినుంచి వీరి కాంబినేషన్ అంటే ఫుల్ క్రేజ్ ఉండేది. సాధారణంగా నటులు వెండ�
కరోనా వైరస్ యాంటీబాడీ టెస్టులు నమ్మదగినవి అయినప్పటికీ.. వైరస్ సోకిన వ్యక్తి వ్యాధినిరోధకతను తిరిగి పొందలేకపోతున్నారు అనేది అస్పష్టంగా ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో త�
కరోనా బాధితుల కోసం తక్కువ ధరకే వెంటిలేటర్ అభివృద్ధి చేసిందో భారతీయ-అమెరికన్ జంట. త్వరలో వెంటిలేటర్ ఉత్పత్తి దశకు చేరుకోనుంది. కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యులకు అవసరయ్యే వెంటిలేటర్లను త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకు�
కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నిజమే.. కరోనా వచ్చినా కూడా వీరిద్దరి కల్యాణం ఆగలేదు. కరోనా లాక్ డౌన్తో ఆడంబరంగా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. కొన్నాళ్లు ఆగాక పెళ్లి తంతు కానిద్దమనుకునే వాళ్లు కొందరు.. కరోనా అయినా సరే.. పెళ్లి తంతు జర
కరోనా పుణ్యామని అందరిలోనూ శుభ్రత ఎంతో అవసరమో తెలిసొచ్చింది. ఫేస్ మాస్క్ కూడా అంతే.. బయటకు రావాలంటే మాస్క్ ఉండాల్సిందే. కరోనా భయంతో చాలామంది మాస్క్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఇప్పుడు ప్రతిఒక్కరి జీవన విధానంలో మాస్క్ ఒక భాగమైంది. హా
కరోనా వైరస్ సోకకుండా ఉండేదుకు 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచుగా చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలనే విషయం అందరికి తెలుసు. మూడు తప్పక పాటించాలని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్ పెట్టుకున్నాం కదా.. అని ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తే.. కర�
బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్కు అనుకూలమైన వాతావరణంలో క్రికెట్ను పునరుద్ధరించడం అవాస్తవమని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విధానాన్ని ద్రవిడ్ వ్యతిరేకించారు. పాకిస్థాన్, వెస్టిండీస్ మ�
అమరావతి : బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై న్యాయవాది పిల్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల అంశాన్ని సుమోటోగా హైకో�
ట్రాఫిక్ రూల్స్… కేవలం వాహనదారులే కాదు.. రోడ్డుపై వెళ్లే పాదాచారులు కూడా తప్పక పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండి ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకపోవడం కారణంగానే చాలాసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ గురి�
1999వ సంవత్సరంలో ఇదే రోజున (మే 26)న భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అద్భుమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టౌంటన్ మ్యాచ్లో ఇరువురు రెండో వికెట్కు 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే�
భారతదేశంలోకి మిడదల దండు ప్రవేశించింది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతులను కొన్ని వారాలుగా మిడతల దండు వెంటాడుతోంది. పంటలను నాశనం చేసే మిడత కుటుంబం నుంచి వచ్చిన కీటకాలు ఈ వారం ప్రారంభంలో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించాయి. ద�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 2018లో తమ యాప్లో కొత్త అవతార్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దాన్నే Facebook Avatar అని పిలుస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, కెనడా దేశాల్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. భారతదేశం సహా ఇతర దేశాల్లో ఈ కొత్త అ�
కరోనా వైరస్ తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దశ ‘సెకండ్ పీక్’ కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ముందుగానే హెచ్చరిస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్లు కాస్తా తగ్గుముఖం పట్టిన ప్ర�
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త బిజినెస్ వెంచర్ ప్రారంభించాడు. FRSH అనే బ్రాండ్ పేరుతో పర్సనల్ కేర్ బ్రాండ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఈ కొత్త బ్రాండ్ కింద మొట్టమొదటిగా శానిటైజర్లను ప్రారంభించారు. తన న్యూ గ్రూమింగ్, పర్సనల్ కేర్ బ్ర
మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో వలస కార్మికులు దోపిడీకి పాల్పడ్డారు. ఫుడ్ సప్లయ్ చేసే బండిపై ఉన్న వస్తువులను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్ట కూటి కోసం వలస వచ్చిన వలస కార్మికులు లాక్ డౌన�
వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా (RBK) కేంద్రాలను మే 30, 2020న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జి�
కరోనా వైరస్ వ్యాప్తిలో మాస్క్లు తొడగడం కామన్. కొందరు మాస్క్లతోనే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేసేస్తున్నారు. మాస్క్ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్సైజ్ చేసే సమయంలో మాస్క్ తొడగాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస