Home » Author »srihari
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. నిన్న బాలకృష్ణకు నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పడం..ఇవాళ చిరంజీవి ఇంట్లో కొంతమంది సినీ పెద్దలు సమావేశం కావ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం సుహారిక మృతదేహాన్ని కుటుంభ సభ్యులకు అప్పగించారు. సుహారిక కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. వ
భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కరోనా కారణంగా విద్యార్థులకు పాఠాలు మిస్ కాకుండా ఉండేందుకు విద్యాసంస్థలు ఎక్కువగా ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లా�
భారత్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో అధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రజలతోపాటు పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మహ
కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలోని రాజ్యసభ సెక్రటేరియెట్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంట్ బిల్డింగ్ లోని రెండు అంతస్తులను సీజ్ చేశారు. అధికారితోపాటు ఆయన భార�
కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లలో వరుడు జంప్ అయ్యాడు. పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువును తన ఇంట్లోనే వదిలి పారిపోయాడు. దీంతో నవ వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ వ్యవహారమే కారణమని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. వీరకుమార్ గౌడ్ హైద�
నల్గొండ జిల్లాలో అటవీఅధికారులకు చిక్కిన చిరుతపులి మృతి చెందింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా దారిలో చనిపోయినట్లు జూపార్క్ వైద్యులు తెలిపారు. చిరుతపులికి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిరుతను ఉచ్చులో బిగించడంతో ఉక్కిరిబిక్కరై
భర్త క్వారంటైన్ లో ఉండగా భార్య ప్రియుడితో లేచిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఛత్తర్ పూర్ జిల్లా ముందేరి గ్రామానికి చెందిన యాబై ఏళ్ల వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో కూలీ పని చేస్తు�
ప్రభుత్వంతో సినీ పెద్దల మీటింగ్ గురించి హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు నాగబాబు. పేద కార్మికులకు ప్రతి ఒక్కరూ సాయం చే
మిడతలదండు తెలంగాణ వైపు దూసుకొచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మిడతలతో ప్రజలు ఎలాంటి ప్రమాదం లేదని..రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పచ్చని పంటలు, కూరగాయలను నాశనం చేస్తాయని చెప్పారు. డప్పుల సప్పుడు, �
కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలను ఫ్రీగా వదిలేసినట్లు తమ నేతలను కూడా వదిలేస్తే ఎలా రోడ్డెక్కుతారో చూస్తామని ఫైర్ అయ్యారు. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతల కలకలం నెలకొంది. భారీ సంఖ్యలో మిడతలు వచ్చాయి. జిల్లేడు చెట్ల ఆకులు తినేయడంతో మిడతల దండు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మిడతల దండు ఒక్కసారిగా రాయదుర్గంపై దండెత్తడంతో ప్రజ
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో పాజిటివ్ కేసులు పెరుగ�
కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో పోలీసులపై పంజా విసిరింది. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ లో రోజురోజుకూ కరోనా కేసుల పెరుగుతున్నాయి. 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఇద్దరు పోలీసులు కరోనాతో మృతి చెందారు.&n
నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిరుత పులి చిక్కింది. రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకున్నారు. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలో చిరుత ప్రత్యక్షమైంది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. చిరుతను
నల్గొండ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలోని ఓ రైతు పొలంలో చిరుతపులి ప్రత్యక్షం అయింది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కింది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతులకు అరుపులతో వినిపించ�
జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామ దాడి తరహా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామాలోని అవిగున్, రాజ్ పురు ప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని నిర్మాతల తెలుగు చలనచిత్ర మండలి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. తమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోలు, ల్యాబ్స్, నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ�
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. రెడ్ మి 10ఎక్స్, రెడ్మి 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్ మి 10 ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మూడు ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఒకేలా �
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బరువు తగ్గారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కిలోలు తగ్గారు. లాక్ డౌన్ సమయాన్ని ఫిట్ నెస్ వర్కౌట్లకు సరిగ్గా వాడేశారు. డిజిటల్ మహానాడులో స్లిమ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆకర్షణగా నిల�