Home » Author »srihari
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వలస కార్మికుల కోసం రైల్వే శాఖ మే మెుదటి వారంలో ప్రత్యేక లేబర్ రైళ్లను ప్రారంభించింది. దీంతో వలస కార్మికులు ప్రత్యేక రైళ్లలో తమ స్వంత గ్రామాలకు వెళుతున్నారు. లక్నోలో
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త అప్ డేట్ ప్రవేశపెట్టింది. iOS 13.5.1 అప్ డేట్ రిలీజ్ చేసింది. గత నెలలోనే ఆపిల్ iOS 13.5 అప్ డేట్ రిలీజ్ చేసింది. కానీ, అందులోని భద్రపరమైన లోపాల కారణంగా కీలకమైన Unc0ver jailbreak బహిర్గతమయ్యేలా చేసింది. ఈ కొత్త అ�
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పుడు మరోసారి ఎబొలా వైరస్ పుట్టుకొచ్చింది. నార్త్ వెస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (DR) కాంగోలో ఎబొలా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఎబొలా వైరస్ మళ్లీ వచ్చిందనే విషయాన్ని అక్కడి కాంగో ప్రభుత్వం ఒక ప్రకటనలో వె�
అప్పులు తీర్చేందుకు కుమార్తెను తాకట్టు పెట్టిందో తల్లి. పొట్టకూటి కోసం కూతురితో కలిసి పట్టణానికి వెళ్లింది. తన గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు పట్టణంలో కూలీపని చేస్తోంది. ఒక్కసారిగా తల్లి అనారోగ్యం పాలైంది. మందులు, ఆస్పత్రుల ఖర్చుల కోస
కరోనా కట్టడికోసం మనం కఠినమైన నిర్ణయాలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆర్ధికవ్యవస్థ బాగుకోసం చర్యలు తప్పవని ప్రధాని అన్నారు. Confederation of Indian Industry’s (CII) వార్షికోత్సవంలో ఆయన ఆత్మవిశ్వాసంతోపాటు, ఆశాభావంతో మాట్లాడారు. గడ్డురోజులు పోయాయి. మ�
నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు లేదా ఎల్లుండి పిటిషన్ విచా
కడప జిల్లాలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి చెందారు. మద్యం తాగే అలవాటు ఉన్న తల్లీకొడుకులు మద్యం దొరక్కపోవడంతో మత్తు కోసం శానిటైజర్ ను తాగారు. తాగిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రాణాలు విడిచారు. చె
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో మూడు, నాలుగు బ్లాకులను అధికారులు మూసివేశారు. ఈ బ్లాకుల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఈ బ్లాకుల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మూడు, నాలుగు బ్లాకులను మూసి వేసి అందులో పని చ�
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికను సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కమిటీ ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టింది. స్టైరిన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ త�
విజయవాడలో గ్యాంగ్ వార్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని పోలీసులు నేరుగా స్మశాన వాటికకు తరలించారు. అంత్యక్రియలు కేవలం పది మందికే అనుమతి ఇచ్చారు. గ్యాంగ్
ఒకవైపు లాక్ డౌన్.. మరోవైపు మండిపోతున్న ఎండలు.. ఇలాంటి కష్ట సమయాల్లో ఇంట్లో నుంచి బయటకు వస్తే.. సురక్షితమేనా? మండే సూర్యుడి నుంచి విడుదలయ్యే యువీ కిరణాలతో మీ కళ్లను రక్షించుకోవాలంటే? కచ్చితంగా కూల్ గ్లాస్ ఉండాల్సిందే. ఎండ వేడికి కళ్లు మండిపోతు�
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ప్లాస్మా థెరపీతో గాంధీ ఆస్పత్రి వైద్యులు చెక్ పెట్టారు. హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో ప్లాస్మా థెరపీ సక్సెస్ అయింది. ప్రాణపాయ స్థితిలో వెంటలేటర్ పై ఉన్న కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీ చికి
భారతీయ అతిపెద్ద ఆటోమేకర్ టాటా మోటార్స్ ఈఎంఐ ఆఫర్ ప్రవేశపెట్టింది. వినియోగదారులను ఆకర్షించేలా కారు సేల్స్ పెంచుకునేందుకు కొత్త ఈఎంఐ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కారు సేల్స్ పై రూ.5వేలు వరకు ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఆసియాలోనే మూడో అతిపె�
దేశంలో లాక్డౌన్ విధించడానికి ముందు 29ఏళ్ల టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకు పైగా వాషింగ్ చేసేవాడు. తన చిన్నప్పటి నుంచి ఇదే పనిచేస్తు పొట్టపోసుకుంటున్నాడు.
కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఒత్తిడి పెంచడంతో కౌంటర్ ఎటాక్ చేసేందుకు సరికొత్త సందేశాత్మక వ్యూహాంతో బీజింగ్ ముందుకు వచ్చింది. జనవరిలో జరిగిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ క్లోజ్డ్ డోర్ సమావేశంలో.. వైరస్ స
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్ ఇంటినుంచే (వర్క్ ఫ్రమ్ హోం) పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కేవలం ఆఫీసు వర్క్ మాత్రమే కాదు.. మరెన్నో సవాళ్లను ఎదుర్కోవ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆదివారం నాటికి బ్రెజిల్లో 6 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 3,70వేల మరణాలు నమోదు అయ్యాయి. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాంతాలవారీగా వైరస్ వ్యాపిస్తుండటంతో పరిస్థితి తీవ్రంగ
సీఎంగా జగన్ పాలనకు ఏడాది అవుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ అనే నేను.. ఆరుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని మరోసారి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర
చైనీస్ సైంటిస్టులు కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రాగన్ అభివృద్ధి చేసే కరోనా వ్యాక్సిన్ 99 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్కై న్యూస్కు నివేదించింది. బీజింగ్ ఆధారిత బయోటెక్ కంపెనీ సినోవాక్ ప్రస్తుతం.. కరోనా వ్యాక్సిన
కోహ్లీకి జీతం కన్నా గీతం ఎక్కువ. మ్యాచ్లాడి రెండుమిలియన్ డాలర్లు సంపాదిస్తే, 24మిలియన్ డాలర్లను యాడ్స్ రూపంలో వెనుకేశాడు. ఈ క్రికెట్ సూపర్ స్టార్ Forbes’ list of world’s highest-paid athletesలో 100 స్థానం నుంచి 66కి ఎగబాకాడు. మొత్తంమీద కోహ్లీ మిగిలిన క్రీడాకారులకు అస�