Home » Author »srihari
European Unionతో కుదుర్చుకున్న కీలక ఒప్పందానికి వియత్నాం ఆమోద ముద్రవేసింది. తయారీ రంగానికి ఊతమిచ్చి, ఎగుమతులను పెంచడానికి పనికొచ్చే ఒప్పందమిది. ఈ డీల్తో EU ఏకంగా 85శాతం శాతం మేర టారిఫ్ను తగ్గించుకుంది. ఈ టారిఫ్ తగ్గింపు ఏడేళ్లుంటుంది. బదులుగా వియ
కరోనా వైరస్ ప్రభావంతో ప్రతిఒక్కరూ తమ చేతులను శానిటైజ్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి పనికి ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడిగేసుకుంటున్నారు. చేతుల్లానే డివైజ్లను శానిటైజ్ చేయాల్సి అవసరం ఉంది. కానీ, డివైజ్లను శానిటైజ్ చేసే విషయంలో కొన్ని �
ప్రపంచమంతా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాప్తి రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. కొత్త కరోనా వైరస్ ప్రభావం లేని సురక్షితమైన ప్రాంతాల కోసం వెతుకుతున్నారు. మం�
94ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ ను జయించాడు. కొవిడ్-19 బారినుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. నోయిడాలో ఆస్పత్రి నుంచి కరోనా బాధితులు 31 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి ఫొటోను ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్ జిల్లా మేజిస్ట్రేట�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు నిర్మాత సి. కళ్యాణ్ చెప్పారు. బాలకృష్ణ
కొవిడ్ -19 యుగంలో మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. కానీ, కొన్ని విషయాలు మాత్రమే ఎప్పటికీ మారవు. అది ఇలానే ఉంటుంది. విమాన మర్యాద విషయానికి వస్తే మనోళ్లపై అభిప్రాయమిది. విమాన ప్రయాణాల్లో తమ ఫో�
ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ప్రతిఒక్కరూ టిక్ టాక్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. టిక్ టాక్ ఎన్నో ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే చిన్న పిల్లల నుంచి అందరూ టిక్ టాక్ చేసేందు�
భారత మార్కెట్లో చైనా ప్రొడక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే చైనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్నింటిలో చైనా కంపెనీలదే పైచేయి. అలాంటి చైనీస్ కంపెనీ వన్ ప్లస్ నుంచి �
మహిళల కోసం కంఫర్ట్ డ్రెస్సింగ్ తప్పనిసరిగా ఉండాలి. లోదుస్తుల విషయంలోనూ అదే కోరుకుంటారు. మహిళలు నిజంగా కోరుకునేది దీర్ఘకాలిక సౌకర్యం. లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. షాపింగ్ కు చేసి అవసరమ
కొవిడ్-19కు రెమిడీగా విద్యార్థులను తప్పక మాస్క్ ధరించాలని, హెర్బల్ టీ తాగాలని అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. అయితే విద్యార్థులు ప్రతిరోజు చేదుగా ఉండే హెర్బల్ టీ తాగలేరని భావించిన Madagascar విద్యాశాఖ మంత్రి పిల్లల కోసం స్వీట్లను కొనేం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. సెర్చ్ అండ్ అసిస్టెంట్ హెడ్గా ప్రభాకర్ రాఘవన్ను నియమించింది. ఇప్పటివరకూ ఈ విధులను నిర్వర్తించిన Ben Gomes ను సంస్థలోని మరో కొత్త రోల్ కు మార్చింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు రిపోర్టు చేయాల్సిందిగా గూగ
వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానతో ఖతమవుతుందంటారు.. అచ్చంగా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం సిచ్యుయేషన్ కూడా అలానే తయారైంది. భారత్లో నరమేథం సృష్టించి పొరుగు దేశం పారిపోయిన మిస్టర్ డి ఇప్పుడు కరోనా సోకి మృతిచెందినట్టు సోషల్ మీడియాలో పుకార్లు వ�
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీకి చెందిన జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. అబుదాబికి చెందిన ముబదాలా సంస్థ 9వేల 93 కోట్లు పెట్టుబడి పెట్టి 1.85 వాటాను సొంతం చేసుకుంది. గతంలో పెట్టుబడి పెట్టిన అమెరికాకు చెం
ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని గట్టిగా నమ్ముతోంది. కానీ, కరోనా వ్యాక్సిన్ కూడా దీర్ఘకాలం పాటు కరోనా నుంచి రక్షించలేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్ప
2020 ఏడాది ప్రపంచానికి కష్ట కాలంగా మారింది. కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో ముప్పు ఆస్టరాయిడ్ రూపంలో రాబోతోందనే భయాందోళన నెలకొంది. స్టేడియం అంత పరిమాణం ఉన్న ఓ అతిపెద్ద అంతరిక్ష ఉల్క (ఆస్టరాయిడ్) భూమికి దగ్గరగా దూసుకోస్తోంది. అది కూడా ఈ �
అమెరికా ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పోలీసుల హింసకు వ్యతిరేకంగా అక్కడి వారంతా దేశవ్యాప్తంగా తమ స్మార్ట్ ఫోన్లతో రికార్డు చేస్తున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుస్తూ అక్కడి వారంతా ప్రొఫెషనల్ జర్నలిస్టుల మాదిరిగా వీడియో ర�
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రీఫిల్లింగ్ సమస్యను అధిగమించేందుకు ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కోసం అన్ని పెట్రోల్ స్టేషన్లు ఆఫర్ చేయాలని భావిస్తున్నట్టు జర్మనీ తెలిపింది. గతవారంలో ఫ్రెంచ్ �
సాధారణంగా చాలామంది చిన్నారులకు యూట్యూబ్లో వీడియోలు ఎక్కువగా చూడడం అలవాటు. పిల్లల కోసం ప్రత్యేకించి యూట్యూబ్ కిడ్స్ కూడా గూగుల్ అందిస్తోంది. ఇందులో చిన్నారులు ఎక్కువ సమయం వీడియోలను చూస్తుంటారు. ఇప్పటివరకూ ఎదురులేని యూట్యూబ్ ఆధిపత్యానిక�
భారత్లో రెండు వైరల్ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ ఇటీవలే తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది. అందులో ఒకటి.. షార్ట్ వీడియో మేకింగ్ యాప్ ‘Mitron’.. రెండోది చైనీస్ యాప్స్ ‘Remove China Apps’ అప్లికేషన్. మన ఫోన్లలోని చైనీస్ యాప్స్ తొలగించేందుకు ఈ అప్లికేషన్ వినియో�
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ న్యూస్ ఫీడ్లో కొత్త లేబులింగ్ పోస్టులు, పేజీలను ప్రారంభించినుంది. రాష్ట్ర నియంత్రణలో ఉన్న ఎడిటోరియల్ పాక్షిక మీడియా ఔట్ లెట్స్ ద్వారా ఈ రెండు ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. Ad Library Page View, On Pages, Page Transparency Sectionలో ఈ లేబుల్స్ �