Home » Author »srihari
కరోనావైరస్ మహమ్మారితో అగ్రరాజ్యమైన అమెరికాలో భారీ నిరుద్యోగం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటి నిపుణులలో ఎక్కువగా అభ్యర్థించే H -1Bతో సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు ఓ మీడియా నివేది�
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు, అల్ప పీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. గోవా రాష్ట్రాలతో పాటు కొంకణ్లో �
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలాగే మనుషుల్లోనూ వారి ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పులకు కారణమైంది. ప్రతిఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. మందు లేని కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాలు సైత�
భారతదేశంలో ఒక్క రోజులో తొలిసారిగా 10వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో పెరిగిన కరోనా కేసులతో కలిపి మొత్తంగా 2,97,535 కేసులు నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య కూడా 8,498కి చేరింది. ఈ సంఖ్య ఒక రోజులో 396 మంది కరోనాతో మృతిచెందడంతో �
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని గేట్ వే హోటల్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 5
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఇంటర్ ఫలితాలను విడుదల చే�
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్తో ప్రజల రోజువారీ కార్యకలాపాల్లోను చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ సేపు నిద్రపోవటంతో పాటు ప్రజలు ఆలస్యంగా నిద్రలేస్�
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్
అసలే లాక్ డౌన్.. మల్టీఫ్లెక్సుల్లేవు.. బయటకు వెళ్లి మూవీలు చూసే ఛాన్స్ లేదు. ఎలాగో ఓటీటీ ప్లాట్ ఫాంలు ఉన్నాయి కదా… బోరుగా ఉందని ఆన్ లైన్లో ఓ మూవీ చూసిన నెట్ ఫ్లిక్స్ యూజర్లకు ఊహించని షాక్ ఎదురైంది. అది కూడా తన పేరంట్స్ తో కలిసి చూసి సిగ్గుతో చ
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత బిలియనీర్ ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యంలో తన వెన్నంటి ఉంటూ నమ్మిన బంటులా ఆయన అంతర్గత వ్యవహారాలు చూసుకుంటున్న ఓ వ్యక్తి పేరు ఇప్పుడు వెలుగు
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన ఘటన మరువక ముందే ఛత్తీస్ ఘడ్ లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీటికి పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తున్న సమయంలో చనిపోయిన ఏనుగు చుట్టూ ఏనుగుల మంద గుంపుగా చేరి విలపిస్తున్నాయి.ప్ర�
దేశంలో కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో పలు రాష్ట్రాల్లో నెమ్మదిగా అన్ని తెరుచుకుంటున్నాయి. అంటే.. అర్థం గతంలో మాదిరిగా సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు అని కాదు.. మందు లేని కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సా
భారతదేశంలో మహిళలు వివాహం చేసుకోవటానికి చట్టబద్దమైన వయస్సు త్వరలో మారేలా కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మహిళల పెళ్లి వయస్సుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు మహిళల్లోనూ మెరుగైన ఉన్నత విద్య, వృత్తికి ఎక్కువ మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారు. �
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి మేయర్తో కారు డ్రైవర్ విధుల్లోకి వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అప్ర
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ పెట్టిన పోస్టు చూసిన ఫ్యాన్స్ ఫిధా అయిపోతున్నారు. ఇప్పుడు అదే పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెర్రి పెట్టిన క్యాప్షన్కు నెటిజన్లు కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు హరిద్వార్లో దిగిన ఫొటోలను చె
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది. ఈ క్లిన
కరోనావైరస్ దెబ్బకు వాణిజ్య విమానయానం కుదేలైంది. కానీ, Alexey Isaykinకు చెందిన కార్గో క్యారియర్ Volga-Dnepr మాత్రం పూర్తి లాభాలతో జోరు మీదుంది. ఒకవైపు కరోనా ప్రభావంతో మార్కెట్లు పడిపోతే… Volga-Dnepr గ్రూపు మాత్రం ఈ ఏడాదిలో 3 వేలకు పైగా పందులను ఫ్రాన్స్ నుంచి చైనాక�
ఇండియా మొట్టమొదటి ప్రతిష్టాత్మక అంతరిక్ష విమాన ప్రాజెక్ట్ ‘గగన్ యాన్’ ఆలస్యం కానుంది. కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా గగన్ యాన్ ప్రాజెక్టుపై ఎఫెక్ట్ పడింది. ఫలితంగా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. బెంగళూరు ప్రధాన �
కరోనా బాధితుల్లో లక్షణాలు కనిపించని వారినుంచి వైరస్ పెద్దగా సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. లక్షణాలు లేని కరోనా బాధితుల్లో వ్యాధిని గుర్తించడం చాలా కష్టమని కొందరు పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరిలో ప్రత
ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త ఇన్ యాప్ వెరిఫికేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తోంది. దీని ద్వారా వెరిఫికేషన్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ధ్రువీకరించిందని రివర్స్ ఇంజినీర్ Jane Manchun Wong తమ విశ్లేషణలో గుర్తించారు. ‘Request Verification�