Home » Author »srihari
హాకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అమరుడైన తెలంగాణకు చెందిన సైనికుడు సంతోష్ బాబు పార్థివ దేహం త్వరలో చేరుకోనుంది. ఇప్పటికే సంతోష్ బాబు భార్యాపిల్లలను హాకీంపేటకు పోలీసులు తీసుకెళ్లారు. సంతోషబాబు భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకొస్తున్�
దశాబ్దాలుగా రెండు ఆసియా దిగ్గజాలైన భారత్-చైనా దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. సోమవారం రాత్రి వివాదాస్పద సరిహద్దులో చైనా బలగాలతో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కనీసం 20 మంది సైనికులు మరణించినట్టు భారత సైన్యం వెల్లడించింది. చైనా దళాలు భార
దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులనిచ్చింది కేంద్రం.. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు ఈ శ్రామిక్ రైళ్లల
కరోనా భయాల మధ్య ఓ జంటకు డిజిటల్ విడాకులు మంజూరయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సాధారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందాలంటే అడ్వకేట్లు చుట్టూ తిరిగాల్సి ఉండేది. కరోనా పుణ్యామని
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే తన Mate 40సిరీస్ స్మార్ట్ఫోన్లను అక్టోబర్లో రిలీజ్ చేయనుంది. లాంచింగ్కు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే హువావే Mate 40 సిరీస్ ఫీచర్లపై సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. హువావే మేట్ 40-సిరీస్
తూర్పు లడఖ్ వద్ద భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన టెంట్ తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టెంటు వద్ద జరిగిన ఘర్షణలో అనేక మంది జవాన్లు మంచుతో కూడిన గాల్వన్ నదిలో పడిపోయారు. వీరిలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. సరిహ�
కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ నిద్రలో నాణ్యత ఉందా? ఎక్కువ గంటలు నిద్రపోయినంత మాత్రాన కంటినిండా నిద్ర పోయినట్టు కాదంటోంది ఓ సర్వే. మీరు నిద్రపోయే గంటలు ఎక్కువ అయినా అందులో నాణ్యత తక్కువగా ఉన్నట్టు సర్వేలో తే
కొత్త కరోనావైరస్ ఎంత ప్రాణాంతకమో సైంటిస్టులు చెప్పబోయే సమాధానంతో ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంటువ్యాధికి సంబంధించి నెలల తరబడి డేటాను సేకరించిన అనంతరం శాస్త్రవేత్తలు సరైన సమాధానానికి దగ్గరవుతున్నా�
సాధారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల్లో ఎవరైనా వైద్య చికిత్స అయిన ఖర్చులను చెల్లించలేకపోతే… ఆ బిల్లులు చెల్లించేంతవరకు వారిని బయటకు ఆస్పత్రివాళ్లు అనుమతించరు. ఇలాంటి ఘటనే ఒక మధ్యప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని రాషాజాపూర్లో
కరోనా మరణాల సంఖ్యను తగ్గించగల చౌకైన స్టెరాయిడ్ ను యూకేలోని సైంటిస్టులు కనుగొన్నారు. కొవిడ్-19 రోగుల చికిత్సకు కేవలం రూ.480లకే అందుబాటులో ఉంది. dexamethasone అనే ఈ డ్రగ్.. సాధారణ స్టెరాయిడ్ డ్రగ్ గా పరిశోధకులు వర్ణించారు. ఈ మందుతో వెంటిలేటర్ పై ఉన్న మూడో వ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. కరోనా వైరస్ చికిత్సలో ఎన్నో రకాల ఔషధాలను వాడుతున్నారు. కానీ, చౌకైనా
ఏపీ అసెంబ్లీ ముందుకు మళ్లీ సీఆర్డీఏ రద్దు బిల్లు వచ్చింది. మంగళవారం సాయంత్రం (జూన్ 16) సభలో సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్�
ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ను న్యూస్ సోర్సుగా అధిగమించనుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2020 నుంచి రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ నివేదిక 2018 నుంచి వార్తల కోసం ఇన్స్టాగ్రామ్ వాడకం రెట్టింపు అయినట్టు గుర్తించింది. ఇన�
ఫాదర్స్ డే.. వస్తోంది.. మీ నాన్నకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఏయే గిఫ్ట్ లు కొంటే బాగుంటుందా? అని సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ఏడాది ఫాదర్స్ డేకు మాత్రం టెక్ గిఫ్ట్లతో సర్ ప్రైజ్ చేయండి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెక్ స�
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రాష్ట్ర బడ్డెట్లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేశారు. రాష్ట్ర
మరోసారి అసెంబ్లీ ముందుకు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రానున్నాయి. మంగళవారం (జూన్ 16) సాయంత్ర ఏపీ అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే మండలిలో బిల్లలను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహలను సిద్ధం చేస్తోం�
2020-21 బడ్జెట్లో గిరిజన అభివృద్ధికి జగన్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా భారీగా నిధులు కేటాయించారు. ఏపీ బ
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ విద్యార్థుల కోసం హెడ్ ఫోన్లు ఆఫర్ చేస్తోంది. 2020లో ఆపిల్ బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్లో విద్యార్థులు, అధ్యాపకులు 899 డాలర్లు మాక్బుక్ ఎయిర్ లేదా 479 డాలర్ల ఐప్యాడ్ ఎయిర్ను
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అందరూ భావిస్తున్నారు. పరిశోధకులు సైతం కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొన్ని పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ వర�
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్లో పేమెంట్స్ ఆప్షన్ వచ్చేసింది. కొన్ని నెలలుగా పేమెంట్స్ ఆప్షన్పై ట్రయల్స్ తర్వాత వాట్సాప్ చివరిగా తమ యాప్లో పేమెంట్స్ రిలీజ్ చేసింది. ఇతర డిజిటల్ ప్లాట్ ఫాంల మాదిరిగానే సులభంగా వాట్సాప్ నుంచి డిజిటిల్ పే�