Home » Author »srihari
COVID-19 మహమ్మారి సమయంలో అత్యధికంగా పాపులర్ అయిన డైట్స్ ఏంటో తెలుసా? మనలో చాలా మంది తక్కువ వ్యాయామం చేస్తుంటారు.. వ్యాయామం చేయడానికి తెగ ఆయాస పడిపోతుంటారు. కిరాణా షాపుల నుంచి ఆహారాన్ని తెచ్చి స్టోర్ చేసుకోవడం చేస్తున్నారు. ఎక్కువ స్నాక్ చేసుకుంట�
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం నిశ్చయమైంది అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిహారిక పెళ్లి విషయమై మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిహారిక పోస్ట్ లను చూస్తే �
మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే మీ అకౌంట్లో స్టోరీకి లింక్ యాడ్ చేయడం తెలుసా? పోను ఎప్పుడైనా ట్రై చేశారా? స్టోరీకి లింక్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.. ముందుగా.. షేరింగ్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ కాస్తా కష్టంగా ఉంటుంది. ఇతరు�
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర గవర్నర్ భిష్వ భూషణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంంగా ఆయన 14 పేజీల లేఖను గవర్నర్కి అందజేశారు. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలపై అక్రమ �
రాబోయే వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపే విషయంలో విజయవాడలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో బస్సు సర్వీసుల నడ�
కుర్రాళ్లకు కరోనా సోకదు..ఒకవేళ వచ్చిన వాళ్లు తట్టుకోగలరన్నది వైద్యనిపుణుల అంచనా. ఇది నిజం కూడా. వాళ్లకున్న ఇమ్యూనిటీతో కరోనాను అడ్డుకోగలరు. 20 ఏళ్లుదాటినవాళ్లలో కన్నా పిల్లలు, టీనేజర్లలో సగంమందికే స్టడీ అంచనా వేసింది. అదే, 20, అంతకన్నా వయస్స�
ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఆడియోలను రికార్డు చేయడంతో పాటు షార్ట్ ఆడియో క్లిప్స్ షేర్ చేసుకోవచ్చు. ‘Tweeting with your voice’ అనే పేరుతో ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. కొన్నిసార్లు 280 అ�
2017-18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదిక విడుదల అయింది. 231 రోజుల పాటు ఓడీలు తీసుకుని సకాలంలో చెల్లించేదని నివేదికలో తెలిపింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్ తీరును కాగ్ తప్పు పట్టింది. 2017-18లో 231 రోజులు ఓవర్ �
అసలే బయట కరోనా ఉంది.. ఈ పరిస్థితుల్లో బయట భోజనం చేయాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, ఓ మహిళ తన స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంటులో రుచికరమైన భోజనాన్ని లొట్టలేసుకుంటు తిన్నారు. కానీ, చివరికి తే�
జన్యుపరమైన మేకల నుంచి భారీగా క్యాన్సర్ ఔషధాల ఉత్పత్తిలో కీలకంగా మారనున్నాయి. therapeutic mAbs (అకా మోనోక్లోనల్ యాంటీబాడీస్) క్యాన్సర్తో సహా మానవ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. సాధారణంగా క్షీరదాల నుంచి సాంప్రదాయ కణాలను ఉపయోగించి పెద్ద బయోఇయాక్టర్�
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్ 18) మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ విద్యా సంవత్సరాలకు
రాబోయే రోజుల్లో విమానాల్లోనూ డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. ఇప్పటివరకూ ఈ తరహా లైఫ్ కేవలం బస్సులు, రైళ్లలోనే చూసి ఉంటారు. త్వరలో విమానా ప్రయాణాల్లోనూ డబుల్ డెక్కర్ సీట్లలోనే కూర్చొవాల్సి ఉంటుంది. విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవార�
లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా దళాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా కనీసం 20 భారతీయ సైనికులు అమరలయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వ�
గూగుల్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసు ‘గూగుల్ మీట్’ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ జిమెయిల్ యాప్లో రాబోతోంది. దీనికి సంబంధించి గూగుల్ ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. దాదాపు నెల రోజుల తర్వాత గూగుల్ మీట్ Tabను జిమెయిల్ వెబ్ క్లయింట్లో కంపెనీ చేర్చ
కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా వినాశనం సృష్టిస్తోంది. వేలాది మందిని చంపి లక్షలాది మందికి సోకుతోంది. సామాజిక దూరం అనే మాట మూములైపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పోల్ కూడా ప్రజలలో ప్రవర్తనలో ఆసక్తికరమైన మార్పును వెల్లడించింది. హ్యాండ్రైల్స్ , స్తంభాలు
ప్రపంచంలో ఎక్కడా చూసినా చైనా ఉత్పత్తుల ప్రభావం అధికంగా కనిపిస్తుంటుంది. తమ దేశంలోకి ఇతర ఉత్పత్తులను రానివ్వని డ్రాగన్ దేశం మాత్రం తమ ఉత్పత్తులను మాత్రం అన్నిదేశాలకు విస్తరిస్తోంది. అలాగే తమ దేశీయ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. భా
భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 బారిన పడకుండా నిరోధించడానికి ప్రతిఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధి నియంత్రణ, నివారణ కోసం యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏజెన్సీ US CDC, హ్యాండ్ శానిటైజర�
రోబోటిక్స్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ డాగ్ ఆకారంలో నాలుగు కాళ్ల స్పాట్ రోబోట్ లను తయారు చేసింది. ఈ రోబోను మంగళవారం ఆన్ లైన్ లో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంచింది. దీని వేల 75వేల డాలర్లు తో అమ్మకం ప్రారంభించింది. దానితో పాటు కొన్ని షరతులను విధ�
అసలే కరోనా టైం… అందులోనూ వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి. జలుబులు, జ్వరాల సీజన్ కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలం�
కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో జూన్ 18 (గురువారం) అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్నల్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ అధికారులు పరిశీలించారు. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో