Home » Author »srihari
అమరావతి సీఎం జగన్కు చంద్రబాబు వేసిన చిక్కుముడి. బ్రహ్మాండమైన ఆలోచనలు… ప్లాన్లు. నిధుల విషయానికొస్తే అంతకన్నా బ్రహ్మాండం. ఇక్కడే జగన్ను భయపెడుతోంది. కొన్ని నిర్మాణలు 90 శాతం దాకా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ 90 శాత
అమరావతి గురించి జగన్ మదిలో ఏం ఆలోచనుంది? ఎవరికీ తెలియదు. చాలా రహస్యం. సరిగ్గా ఈ సమయంలోనే బొత్సా రాజధాని ప్రాంతంలో హడావిడిగా తిరుగుతుండంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అమరావతిని జగన్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది అనే సందేహం వ్యక్
యాంటీ చైనా సెంటిమెంట్తో దేశీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతోంది. భారతీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ TikTokకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్లైన Mitron, Chinagari యాప్స్ కు ఎక్కువగా ఆదరణ పెరుగుత�
వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి అడవులను నిర్మించడం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రెండు కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పర్యావరణానికి ప్రయోజనం కంటే నష్టమే ఎక్�
అల్గునూర్ శివారు ప్రాంతంలోని కాకతీయ కాలువలో పడిన కారులో కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్�
ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి �
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు చద�
కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి మళ్లీంచింది కేసీఆర్ సర్కారు. రికార్డు స్థాయిలో ఒకే రోజులో 50.84 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5294.53 కోట్లను రైతుల ఖాతా�
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిసారించారు. ప్రతిరోజు పది మంది ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పథకాలు అమలు జరుగుతున్న తీరుపైనా కూడా జగన్ సమీక్షించనున్నారు. అయితే సీ�
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో డ్రాగన్ కు వ్యతిరేకంగా భారతదేశంలో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. యాంటీ చైనా నినాదంతో ఆ దేశపు ఉత్పత్తులను బైకాట్ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ షార్ట్
విశాఖలో రాజధాని ఎక్కడ ఉండబోతోంది. సీఎం క్యాంప్ ఆఫీసు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. షార్ట్ లిస్టులో ఏయే ప్రాంతాలు ఉన్నాయి. ఏపీకి కొత్త కేపిటల్ రాబోతోందా? కొత్తగా ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రాంతాలేంటి? విశాఖలో పాలన ప్రాంతంగా ఎంపిక చేస్తారనే�
సూార్యాపేటలోని అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు నివాసానికి రోడ్డుమార్గాన సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం �
You Tube Video Cameras: యూట్యూబ్ వీడియోల కోసం మార్కెట్లో ఏదైనా మంచి కెమెరా ఉందా? అని చూస్తున్నారా? అయితే మీకోసం అత్యుత్తమమైన అద్భుతమైన వీడియో కెమెరాలను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన వీడియో కెమెరాను ఎంచుకోండి. ప్రత్యేకించి యూట్యూబర్లు ఇలాంటి వ
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కాలక్రమేణా బలహీనపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా అంతమై పోవచ్చునని ప్రముఖ ఇటాలియన్ అంటు వ్యాధులు స్పెషలిస్ట్ ఒకరు వెల్లడించారు. మిలియన్ల మ�
కరోనా వైరస్ సోకిన చాలా మందిలో తీవ్రమైన లక్షణాలు కనిపించవు. కొంతమందికి అసలే లక్షణాలు ఉండవు. COVID-19 చాలా తక్కువ మందిలో తీవ్ర ప్రభావాన్ని గురిచేయడమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. అయితే కరోనా సోకి కోలుకున్న తర్వాత తిరిగి వారు సాధారణ జీ�
ఏపీలో కోవిడ్పై 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిప్యూటీసీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్
వయస్సు మీద పడుతోంది.. శరీరంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయి. అంటే.. వృద్ధాప్యం దగ్గర పడుతుందనే భావన చాలామందిలో కలుగుతుంది. మన శరీరం వయస్సు పైబడిన భావనను ఎందుకు ఇస్తుందో అనేదానికి సహేతుకమైన వివరణలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. శరీరం సేంద్రీయ సె
గాల్వన్ లోయ సమీపంలో చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన తరువాత, లడఖ్లో భారత్ తన సైనిక బలాన్ని క్రమంగా పెంచుతోంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా, రష్యా హెలికాప్టర్లు, విమానాలను భారత్ మోహరించింది. ఎకనామిక్ టైమ్స్ నివేది�
అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు వీరమరణంతో కన్నతల్లిగా ఒకవైపు బాధపడుతున్నానని, మరోవైపు తన కొడుకుకు దక్కిన గౌరవానికి బాధను కూడా మర్చిపోతున్నానని అన్నారు తల్లి మంజుల. సంతోష్ బాబు అమరుడయ్యాడంటే తాను నమ్మలేకపోయానని కంటితడి పెట్టుకున్నారు. చావు ఎ�
ఆస్ట్రేలియాలో సైబర్ దాడులకు చైనాకు సంబంధం ఏంటి? అసలు ఎందుకు చైనాను ఆస్ట్రేలియా సహా ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలో ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాలు, రాజకీయ సంస్థలు, విద్యా, వ్యాపారానికి సంబంధించి ఆన్ లైన్ లక్ష్�