Home » Author »srihari
గ్రహణాలపై మూఢనమ్మకాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రేపు రాబోయే సూర్యగ్రహణంతో కరోనా అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా అంతమయ్యే సమయం దగ్గరలో పడిందని, ఇక అందరూ ఊపిరి పీల్చుకోవచ్చని వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రహణం ఏ
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ ఈ ఏడాదిలో లాంచ్ చేసే అతిపెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్లలో Apple Watch 6 ఒకటిగా ఉంది. కానీ, కానీ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు షియోమి వేరబుల్ బ్రాండ్లలో ఆపిల్ వాచ్ 6కు గట్టి పోటీదారుగా ఉండొచ్చు. XDA డెవలపర్స్ ప్రకారం.. Mi Watch రివ�
ఇతరుల ఇన్స్టాగ్రామ్ స్టోరీలు లేదా పోస్ట్లలో మీరు ఎప్పుడైనా Text-only ఫొటోలను చూశారా? ఇంతకీ వాటిని వారు ఎలా తయారు చేశారో తెలుసా? ఆ ఫొటోలు థర్డ్ పార్టీ యాప్ ద్వారా చేసి ఉంటారా? అంటే సమాధానం.. Text-Only ఫొటోలు వాస్తవానికి బుల్ట్ ఇన్ మాత్రమ వీలుంటుంది. ఇన్�
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదిలో 4 విభిన్న ఐఫోన్ 12 వెర్షన్లను విడుదల చేస్తోంది. అందులో iPhone 12 డివైజ్.. చిన్న సైజులో ఇదే మొదటిది. అన్ని ఐఫోన్ 12 మోడళ్లు 5G కనెక్టివిటీకి సపోర్టు చేసేలా ఉన్నాయి. వీటిలో అన్ని OLED స్క్రీన్లే ఉన్నాయి. ఈ 4 ఐఫోన్ 12 వెర్షన్లల�
కరోనా వైరస్ మహమ్మారిని ఇంట్లోనే ఉండి నివారించేందుకు సాధ్యపడింది. లాక్ డౌన్ అమలుతో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటమనేది కరోనా కట్టడికి సాయపడింది. కానీ, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయట కరోనా ను
హైదరాబాద్ మెట్రో రైల్వే నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో కరోనా వ్యాప్తితో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో మెట్రో జర్నీకి బ్రేకులు పడుతున్నాయి. �
COVID-19 మహమ్మారి పూర్తిగా నిర్మూలించలేం. ఈ వ్యాధికి మందు కూడా లేదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. వచ్చినా వ్యాక్సిన్ కరోనా వ్యాధిని తగ్గించగలదేమో కానీ, వైరస్ వ్యాప్తిని మాత్రం నియంత్రించలేదని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో కలిసి జీవించాల్సిం�
మెనుస్ట్రువల్ కప్.. ఇదో రకమైన ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్. సిలికాన్తో తయారు చేసిన ఈ కప్ను పీరియడ్స్ సమయంలో వాడుతారు. ఈ మెనుస్ట్రువల్ కప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్యాడ్ వంటి వాటి కంటే పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ కంట్రోల్ చేయగ�
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త యాప్ వచ్చేసింది. Pinterest యాప్ కు పోటీగా గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో Keen పేరుతో యాప్ ప్రవేశపెట్టినట్టు గూగుల్ Area 120 Team ఒక ప్రకటనలో వెల్లడించింది. వెబ్ వెర్షన్, యాండ్రాయిడ్ వెర్షన్ లో ఈ �
పాస్వర్డ్ను మర్చిపోయారా? లేదా మీ డివైజ్ కోల్పోయారా? ప్రత్యేకించి ఆపిల్ ఐడి వంటి అకౌంట్ పాస్వర్డ్ విషయంలో ఆపిల్ ID ఐ క్లౌడ్, డివైజ్లు యాక్సస్ ఇస్తుంది. ఆపిల్ డివైజ్ల్లో కనీసం ఒకదానికి యాక్సస్ ఉన్నవారికి, మీ ఆపిల్ ఐడిని రీసెట్ చేసే విధానం �
హైదరాబాద్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో భేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని నిర్ణయించింది. అలాగే సరిహద్దులో చైనా ఆగడాలకు నిరసనగా చైనా వస్తువులను బహిష�
మైక్రోమాక్స్ ఇండియా నుంచి భారతదేశంలో 3 కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ప్రీమియం ఫీచర్లు, మోడ్రన్ లుక్తో రానుందని మోటరోలా కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్ సంస్థ అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియా ద్వారా ల�
కరోనా బారిన పడకుండా 40 ఏళ్లు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఆస్తమా, ఊపిరితిత్తులు సంబంధింత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గ�
లడఖ్లో చైనా దళాలతో హింసాత్మక ఘర్షణతో యాంటీ చైనా సెంటిమెంట్ బయటకు వచ్చింది. చైనా వస్తువులను దేశం నుంచి బైకాట్ చేయాలంటూ భారతదేశంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిం
దునియా ముట్టిమే.. అంటూ చైనా మొబైల్ ఫోన్స్ ప్రపంచాన్ని చుట్టేశాయి. దేశంలో పెరిగిన సమాచార విప్లవంతో.. ప్రతి ఇంటికి… కాదుకాదు… ప్రతి వ్యక్తి చేతికి ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పెరిగిన సాంకేతికతతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.&nbs
సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిం�
కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమతం కావాల్సి వచ్చింది. లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడెప్పుడే అందరూ ఇళ్లలోనుంచి బయటకు వస్తున్నారు. కానీ, కరోనా భయం అలానే కనిపిస్తోంది. ఎవరినైనా కలవాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో FOMU
సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో వైరస్లు ఎప్పుడు ముందుంటాయి. మనిషి శరీరంలోనికి ప్రవేశించి జన్యువుల సంకేతాన్ని దొంగలించగలవని ఓ అధ్యయనం తేల్చింది. ‘Invasion of the Body Snatchers’ మూవీలో సీన్ మాదిరిగానే వైరస్ ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించి జన్యువులను వేల కొలది క
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బందుప్రీతి) వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ లో చాలామంది ఈ బందుప్రీతిపై అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఎందరో టాలెంట్ ఉన్న వారంతా ఎన్నో ఏళ్లుగా �
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులే రాజ్యమేలుతున్నారనే వాదన వినిపిస్తోంది. బడా స్టార్ల సపోర్టుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినా తర్వాతి సినిమాల్లో ఫ్లాప్ దెబ్బ పడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. టాలెంట్ ఉన్నా బయట వాళ్లకు స�