Home » Author »srihari
ప్రాణాంతక కోవిడ్ -19 సోకిన వారిలో రక్తం గడ్డకట్టడాన్ని ఒక ప్రయోగాత్మక ఔషధం నిరోధించగలదా అనేదానిపై శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షించే పనిలో పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి ద్వారా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తం గడ్డకడుతుంది. దీనికి �
శరీరంలోని బ్లడ్ గ్రూపులకు కరోనా వైరస్ సంబంధం ఉంటుందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం. అమెరికా బయో టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు సంబంధం ఉందని తేల్చేశారు. ఏ బ్లడ్ గ్రూపుల వారికి కరోనాతో ముప్పు ఉంటుందో చెప్పేశారు. ఒక్కో గ్రూ
కరోనా వైరస్ వ్యాప్తితో అందరి అలవాట్లతో పాటు అన్నీ మారిపోతున్నాయి. జిమ్ల రూపు రేఖలు కూడా భిన్నంగా మారిపోతున్నాయి. సౌతరన్ కాలిఫోర్నియాలో తెరిచిన ఓ జిమ్ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. జిమ్ కు వచ్చే కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తోంది. కరోనా భయం లేక�
జియో ప్లాట్ఫామ్స్లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG.. రూ .4,546.80 కోట్లు పెట్టుబడితో 0.93 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఏడు వారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం, డిజిటల్ వ్యాపారంలో వాటా తీసుకున్న ఎనిమిదో పెట్టుబడిదారుగా టీపీజీ నిలిచింది. ఈ పెట్�
దేశంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒకే కుటుంబంలో 19 మందికి కరోనా సోకింది. జహీరాబాద్కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింద�
ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ముందు గంటలకొద్ది కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)తో ముందుకు రాబోతోంది. పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించే మార�
నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇరిగేషన్ కాలువ పక్కనే నిర్మిస్తోన్న భవనం చూస్తుండగానే పేక మేడలా కుప్పకూలిపోయింది. పశ్చిమ బెంగాల్లో శనివారం (జూన్ 13) ఉదయం బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. కో�
భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ నమోదు కానీ కొత్త ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,458 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాక దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శనివా
ప్రాణాంతక కరోనా వైరస్.. రోజురోజుకీ కొత్తగా రూపాంతరం చెందుతోంది. ప్రారంభంలో ఉన్న వైరస్ ప్రభావం మరింత మహమ్మారిగా మారుతోంది. మ్యూటేషన్ కారణంగా కొవిడ్-19 మరింత అంటువ్యాధిగా మారుస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఫ్లోరిడాలోని పరిశోధకులు కొత్త కర�
మహమ్మారి కరోనా వైరస్ గురించి ముందుగానే హెచ్చరించిన వుహాన్ కళ్ల డాక్టర్ అదే వైరస్ బారినపడి బలైపోయ్యాడు. ఇప్పుడు అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కళ్ల డాక్టర్ లీ వెన్లియాంగ్ భార్య ప్రసవించిన విషయాన్ని ఆమె తన చైనా సోషల్ మీడియా ప్ల�
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా పోరాడుతోంది. ప్రపంచ దేశాల్లో లక్షల కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకీ కరోనా బారిన పడి చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమే అంతం కాబోతుందంటూ మరో షాకింగ్ న్యూస్ �
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. ఇప్పటివరకూ ఒకే అకౌంట్ ఒక డివైజ్లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. డెస్క్ టాప్ వె
ప్రపంచమంతా కరోనాతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. కరోనాకు ఎలాగూ మందు లేదు.. ఉన్నది రెండే రెండు ఆయుధాలు.. ఒకటి సామాజిక దూరం.. రెండోది.. ఫేస్ మాస్క్.. ఇవే.. కరోనా వైరస్ నుంచి రక్షించే అస్త్రాలు.. ఇ�
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్లో రోడ్లు ఎంత అధ్వన్నంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందుకే ముందుగానే తక్షణ పరిష్కారాలు చూపేందుకు నగర జీహెచ్ఎంసీ రెడీ అయింది. గ్రేటర్ ప్రధాన రహదారుల మార్గాల్లో గుంతలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంద�
అప్పు తీరుస్తాం ఇంటికి రా అన్నారు.. అది నమ్మి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారో ఇద్దరు. తన మిత్రుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేసేందుకు కానిస్టేబుల్ పథకం వేశాడు. కానీ, బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంత�
హైదరాబాద్లో కొత్త రకం చీటింగ్ ఒకటి బయటకు వచ్చింది. జుంబా డాన్స్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. ధనిక వర్గాల మహిళా ఉద్యోగులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోసానికి తెర లేపారు నిర్వాహకులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కొంతమంది మహిళలు ఫ�
అందాల కోలివుడ్ ముద్దుగుమ్మ సాయి పల్లవి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. సాయి పల్లవి చెప్పిన మాట విన్న ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవికి టాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగింద�
లాక్ డౌన్ సమయంలో చాలా మంది OTT ప్లాట్ఫామ్ల్లో మూవీలను ఎక్కువగా చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కొన్ని కొత్త వెబ్ సిరీస్లను తమ ప్లాట్ ఫాంలో విడుదల చేసింది. అమెజాన్ విడుదల చేసిన ఐదు బెస్ట్ వెబ్ సిరీ�
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి. ప్రస్తుత రోజుల్లో వ్యక్తిగత లేదా కంపెనీ బిజినెస్ పరంగా జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా మారింది. అయితే.. మీ జీమెయిల్ అకౌంట్లో నుంచి ఎవరికైనా మెయిల్ పంపించారా? ఎప్పుడైనా మెయిల్ పంపడా�
ఒక వ్యక్తిలో లక్షణాలను బట్టి కరోనా సోకినట్టు నిర్ధారించగలం. కానీ, చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. అందుకే మీరు బయటకు ఎక్కడికి వెళ్లినా మీ ముసుగును పక్కన పెట్టవద్దు. లక్షణాలు లేని వ్యక్తులు కరోనావైరస్ ఇతరులకు అంటించే అవకాశం ఉందని