Home » Author »srihari
బాలకృష్ణ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానైయ్యాయి. బాలయ్య, మాటలు జాగ్రత్త అంటూ ముందు నాగబాబు గళమెత్తి, ఆజ్యం పోశారు. అక్కడ నుంచి ఇండస్ట్రీలో రెండు వాదనలొచ్చాయి. చిరంజీవి తనకు నచ్చినవాళ్లతోనే మీటింగ్స్ పెడుతున్నారు. సిఎం కేసీఆర్ను కలిశారు. జ�
టీడీపీపై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందో.. జేఎస్పీ వస్తుందో, బీజేపీ వస్తుందో కాలమే నిర్ణయించాలని ట్వీట్ చేశారు. కానీ, టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదని తన నమ్మకమని నాగబాబు అన్నార�
ఇండియన్ ఎకానమి జనవరి-మార్చి 2019-20 క్వార్టర్ లో 3.1% మేర వృద్ధిరేటును నమోదుచేసింది. రెండేళ్లలో ఇదే తక్కువ రేటు. మార్చి క్వార్టర్ లో చివరి వారంలోనే లాక్ డౌన్ ను ప్రకటించారు. అయినా కూడా వృద్ధిరేటు నత్తనడక నడవడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇక మొ�
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు సమావేశం కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్లు వేయడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో నందమూరి బ�
తన యేడాది పాలనపై సీఎం జగన్ మనసువిప్పి మాట్లాడారు. ఎమోషనల్ అయ్యారు. ప్రజలకు చిత్తశుద్ధితో మంచి చేద్దామనుకొంటున్నా… అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూములను తీసుకొంటే కోర్టుకెళ్లేవాళ్లని చూశా. పేదలకు భూములను ఇస్తుంటే కోర్టుకెళ్లేవాళ్లను ఇ�
టిక్ టాక్ దేశీ వెర్షన్ ‘మిట్రాన్’ యాప్ ఇండియాది కాదు. కానీ, పాకిస్థాన్ సాఫ్ట్ వేర్ డెవలపర్ Qboxus నుంచి తీసుకొచ్చినట్టు ఓ రిపోర్టు తెలిపింది. అయినప్పటికీ వీడియో షేరింగ్ ప్లాట్ఫాం టిక్టాక్ మాదిరిగానే మిట్రాన్ యాప్ కూడా ఫుల్ పాపులర్ అయింది. చ
అంతా లాక్ డౌన్.. అందరూ హోం క్వారంటైన్ అయిపోయారు. బయటకు వచ్చేది లేదు. పోర్న్ ప్రియులకు క్వారంటైన్ సమయం బాగా కలిసొచ్చింది. అందుకే రోజుంతా ఆడియో పోర్న్ వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలామంది చెవుల్లో పో�
కరోనా భయంతో నిద్రపట్టడం లేదా? క్వారంటైన్ సమయంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? కరోనా ప్రభావం మీపై ఉన్నట్టే. సాధారణ కాలంలో, ప్రతి సంవత్సరం పావువంతు అమెరికన్లకు నిద్రలేమి సమస్య ఉన్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా కారణంగా దాదాపు ప్రపం�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్తగా రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. కరోనా వైరస్ పలు మార్గాల్లో వ్యాపించే అవకాశం ఉంది. చివరికి మురుగు నీటిలో కూడా కరోనావైరస్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కరోనా వ్యాప్తి రూపాంతరం చెందుతోంది. కరోనా లక్షణాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన Contagion ఇంగ్లీష్ మూవీలో మాదిరిగా కరోనా వైరస్ కొత్తగా మార్పు చెందుతోంది. ముఖ్�
కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలపై అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 1 నుంచి కరోనా కేసులు, వ్యాప్తి, కంటెయిన్మెంట్ జోన్లు, ఇతర ఆంక్షలు, సడలింపులపై ఇక రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వ�
హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు రోడ్డుకెక్కనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. కానీ, నగరంలో మాత్రం సిటీ సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు. ఈనెల 31తో నాలుగో విడత లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో సిటీ బస్సు సర్వీసులను ప్ర�
జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయి. ఇందుకోసం రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. అక్కడి పరిస్థితులకనుగుణంగా ప్రయాణికులు నిబంధనలు పాటించాల్సివుంది. స్�
భారత్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 13 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ�
తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ ను హైకోర్టు మరోసారి పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జ�
దేశవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలతో మండిపోతున్న ప్రజలకు నీటి కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.సెహోర్ లోని పట్నిలో మహిళలు తాగునీరు, ఇతర అవసరాల కోసం ప్రత�
ఉత్తరప్రదేశ్ లోని శ్రామిక్ స్పెషల్ రైలు టాయిలెట్ లో మృతదేహం లభ్యమైంది. రాష్ట్రంలోని ఝాన్సీ రైల్వేస్టేషన్ లో రైలును శుభ్రం చేస్తున్న సమయంలో శ్రామిక్ ప్రత్యేక రైలులోని టాయిలెట్ లో ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. 45 ఏళ్ల వ్యక్తి గోరక్ పూర్ కు వ�
తెలంగాణపై దండెత్తబోయే మిడతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఫైవ్ మెన్ కమిటీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో సమావేశం అయ్యారు. మిడతల దండును అరికట్టేందుకు కేసీఆర్ సర్కార్ ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మిడతలను
అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. సమగ్ర సమాచారంతో బ్లూప్రింట్ తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీలు, అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రైవేట్
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులపై ICMR సర్వే నిర్వహించనుంది. రేపటి నుంచి ఎన్ ఐఎన్ ద్వారా సర్వే నిర్వహించనుంది. హైదరాబాద్ లో 5 కంటైన్ మెంట్ జోన్లలో రెండు రోజులపాటు సర్వే నిర్వహిస్తారు. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంత