Home » Author »srihari
విశాఖలో విష వాయువు లీక్ తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. రెండు వేలకుపైగా అస్వస్థతకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చికత్స పొందుతున్నారు. విష వాయువు లీక్ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనప�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి డ్రాగన్ గట్టిగా వాదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
విషవాయువు లీక్ అవ్వడంతో విశాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విషవాయువు తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్.జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరిన్ మోనోమర్ వాయువు లీక్ అయిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకైన ప్రాంతానికి సమీపంలోని స�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుయేషన్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా 36 సెంటర్లలో స్పాట్ వ్యాల్యుయేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. రాను
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. ప్రజలంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ వీడియో ప్లాట్ ఫాంలపైనే ఆధారపడుతున్నారు. ఉద్యోగుల నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కమ్యూ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి �
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో లాక్ డౌన్ అవసరాలకు తగినట్టుగా జొమాటో లిక్కర్ డెలివరీకి బ్రాంచ్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మద్యానికి గిరాకీ ఉండటం, భౌతిక దూరాన్ని పాటి
కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న జర్మనీ నెమ్మదిగా కరోనా ఆంక్షలను సడలించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంటిపక్కనే ఉన్న ఒకరి నుంచి ఇద్దరు కలుసుకోవడంతో పాటు షాపులను తిరిగి తెరవడం, ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ లీగ్ ‘బుండెస్లిగా’ సీజన్ పున: ప్రారం�
లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు ఒక్కసారిగా తెరిచేసరికి మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. 40కి పైగా రోజులుగా మద్యం చుక్క దొరక్క మందుబాబులంతా అల్లాడిపోయారు. పక్క రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిస్తే అక్కడి వరకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఎదురైంద
కరోనా వైరస్ మహహ్మారిని నియంత్రించేందుకు కృత్రిమ జీవశాస్త్రం, కృత్రిమ మేధతో కూడిన అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటున్నామని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జిమ్ కోలిన్స్ అన్నారు. కరోనా నివారణకు టీకా అభివృద్ధి �
కన్నతండ్రే కన్నకూతుర్ని కాటేశాడు. తన కోర్కెలు తీర్చుకునేందుకు కుమార్తెకు నరకం చూపించాడు. చిత్రహింసలకు గురిచేస్తూ సైకోలా తండ్రి ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కీచకుడిలా మారి కూతురితో తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. అంతేకా�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం కొన్నింటికి సడలింపు ఇచ్చింది. వీటిలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో మద
అందరూ ఆమెను ముద్దుపేరుతో ‘టోని’ అని పిలుస్తారు. తల్లులంతా తమ పిల్లలతో కలిసి ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు. వీధి వ్యాపారులంతా ఆమె చేతికి బ్రాస్లెట్లను గిఫ్ట్లుగా ఇస్తుంటారు. కళాకారులంతా ఆమె ఫొటోను స్కెచ్ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. �
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే హృద్రోగులు, క్యాన్సర్ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో నిండి
సాధారణంగా ఇళ్లళ్లో, షాపుల్లో దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగింది. అది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని దొంగలించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మద్యం చోరీ చేశారు. లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మ
లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం షాపులను మూసివేశారు. మద్యం అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ బెంగాల్, తెలంగాణ మద్యం మీద టాక్స్ పెంచిన తర్వాత మిగిలిన రాష్ట్రాలూ రాబడికోసం కేసీఆర్, జగన్, కేజ్రీవాల్ మార్గంలోనే వెళ్తాయన్న భయం లిక్కర్ కంపెనీలది. ధరలు పెరిగితే అమ్మకాలు తగ్గుతాయి. రాబడి మాత్రం రాష్ట్రాల ఖజనాల�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో బ్యాంకింగ్ మోసాల విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ లో షేర్ అయ్యే ఫేక్ న్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు సైబర్ నిపుణులు. ఇటీవల సోషల్ ప్లాట్ ఫాంలపై బ్యాంకింగ్ మోసాల ఘటనలు జరుగుతున
శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? ఏది ఆరోగ్యానికి మంచిది అంటే.. అధిక శాతం మంది శాఖాహారమంటారు. మాంసాహార ప్రియులేమో మాంసాహారమేని అంటుంటారు. వాస్తవానికి శాఖాహారం, మాంసాహారం రెండు ఆరోగ్యానికి ముఖ్యమైనవే. కానీ, ఈ కొత్త అధ్యయనాల ప్రకారం.. శాఖాహార�
ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మూడో రోజు మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. విశాఖ జిల్లాలో భౌతిక దూరం నిబంధనకు పోలీసులు చెక్ పెట్టారు. మద్యం కోసం వచ్చే వారికి గొడుగు, మాస్క్ తప్పనిసరి చేశారు. కొత్తగా గొడుగు దూరాన్ని ప్రవేశ పెట్టారు.