Home » Author »srihari
కరోనా వైరస్తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ తో ఇంట్లో ఉండి టైమ్ పాస్ చేయటం చాలా కష్టంగా మారుతుంది. రోజు లాగానే నిద్రలేవడం, పళ్ళు తోముకోవడం, ఏదో పని చేయటంతో మనకు తెలియకుండ
కరోనా వైరస్ నుంచి బయటపడేసేందుకు సామాజిక దూరం తప్పనిసరి అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ సోషల్ డిస్టన్స్(సామాజిక దూరం) చాలా మంది ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది. మహమ్మారి ప్రభావంతో రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా క్వారంటైన్ లో �
కరోనా వైరస్ (కొవిడ్-19) శృంగారం ద్వారా వ్యాప్తిచెందదు.. లైంగిక చర్యలో ముద్దులు పెట్టుకోవడం ద్వారానే కరోనా వైరస్ సోకుతుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికా, చైనా సైంటిస్టుల లేటెస్ట్ రీసెర్చ్లోనూ ఇదే తేలింది. కరోనా వ్యాప్తి సమయంలో శృంగారం చే
కేంద్ర హోంశాఖకు ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ అధికారులు నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని హైదరాబాద్ లో విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై ప్రస్తుతం రా
తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు కల్లుతో అభిషేకం చేశారు. గీత కార్మికులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.46 పై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో సీఎం జనగ్ ప్లెక్సీకి మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ భరత్ అభిషేకం చే�
కరోనా కేసులతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోతోంది. కరోనా కట్టడికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాహనాలన సీజ్ చేసి ఫైన్ లు వేసినా పట్�
టోలి చౌక్ లో వేలాది మంది బీహార్ వలస కూలీలు ఆందోళనకు దిగారు. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు పోలీసులు నచ్చజెప్పుతున్నారు. అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో వలస కూలీలు �
ఏపీలో మద్యం నియంత్రణ దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ట�
వేసవి వచ్చేసింది. ఇక తాగునీటి సమస్య ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు చోట్ల తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో తాగునీటి సమస్య రాకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవి కావడంతో మంచి నీటి సరఫరాపై ప్రత్యేక
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ అనే అస్త్రాన్ని సంధించింది. ఈ అస్త్రం బాగానే పని చేసిందని చెప్పాలి. 130కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరింత తీవ్రంగా విరుచుకుపడకుండా కట్టడి చేయగలిగామంటే లాక్ డౌన్ వల్లే సాధ్యమై�
గల్ఫ్ దేశాల్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 7.5 లక్షల మంది ప్రజలు తిరిగి భారతదేశానికి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. వీరిలో 3.7 లక్షల మంది తెలంగాణవారే ఉన్నార
అతడు స్కూల్ డ్రాపవుట్. అంటే స్కూల్ విద్య కూడా పూర్తి కాలేదు. పైగా మెకానిక్. అయితేనేం హైలీ టాలెంటెడ్. అదిరిపోయే క్రియేటివిటీ అతడి సొంతం. ఇప్పుడీ మెకానిక్ న్యూస్ లోకి ఎక్కాడు. అతడు రూపొందించిన బైక్ అందరి దృష్టి అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఈ బైక్ �
ఓవైపు కరోనా భయాలు, మరోవైపు లాక్ డౌన్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు సాహసం చేశారు. ఓ మృతదేహాన్ని స్వస్థలం చేరారు. అతడి కుటుంబసభ్యులకు కడచూపు దక్కేలా చేశారు. ఇందుకోసం ఏకంగా 5 రాష్ట్రాల మీదుగా 84 గంటల పాటు 3వేల కిలోమ�
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆదివారం(మే 3,2020) బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంత�
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మే 17, 2020 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్యాసింజర్ రైలు ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు భాతర రైల్వే శాఖ ప్రకటించింది. అయితే వలస కార్మికులు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, వేర్వేరు చోట్ల ఉన్న�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా అర్హత ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది. త్వరలో ఏపీ ప్రభుత్వం ఉద్య�
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో వివిధ ప్రాంతాలనుంచి పొట్టకూటి కోసం పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులంతా అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ ఎత్తేస్తారనుకుం
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి 7 టన్నుల వైద్య పరికరాలను యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పంపిణీ చేసింది. యూఏఈ నుంచి శనివారం (మే 2, 2020) మందుల కంటైనర్తో విమానం భారతదేశానికి బయల్దేరింది. కరోనాపై యుద్ధం చేస్తున్న దాదాపు 7వేల మంది వైద్య, ఆరోగ్య
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో కరోనాపై నెలకొన్న అభద్రతాభావం పొగొ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ మూడో దశ.. మే 17వరకు కొనసాగనుంది. బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిత్యావసరాలకు అవసరమైన నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు �