Home » Author »Subhan Ali Shaik
ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఇండియా గెలుపొందడం ఇదే తొలిసారి.
హెడ్ స్టాండ్ టెక్నిక్ అంత ఈజీ కాదు. తలకిందులుగా నిల్చొని ఉండాలంటే చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేయాలి. రెండు కాళ్లు గాల్లోకి లేపేసి తల మాత్రమే కింద ఉంచి బ్యాలెన్స్ చేయడం కష్టమే కదా.
థామస్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ గెలుచుకున్న ఆరో విభిన్న దేశంగా అవతరించింది. ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
హార్దిక్ పాండ్యా లీడర్షిప్లో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ లోనే కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా పేరు తెచ్చుకుంది. 12గేమ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్ లో టాప�
కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరుదైన ఘనత నమోదు చేశాడు. తక్కువ బంతుల్లోనే అత్యంత వేగంగా 2000 పరుగులు చేశాడు.
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ శివసేన కమిట్మెంట్ గురించి వివరించారు. తమ పార్టీ హిందూత్వ ఐడియాలజీ గురించి ప్రస్తావించారు.
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలనే ఆశలు గాలికొదిలేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 97 పరుగులకు ఆలౌట్ అవడంతో ముంబ�
ఎస్బీఐ బ్యాంకు లాకరు నుంచి 2కేజీల 800గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. భైజ్నాథ్ పోలీస్ క్యాంప్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బ్యాంకులో క్లీనర్ గా పనిచేస్తున్న ఉమేశ్ మాలిక్ ఏప్రిల్ 23 నుంచి పరారీలో ఉండటంతో నిందితుడిగ�
సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ. ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ..
సుదీర్ఘ కాలంగా పాలించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాని ప్రెసిడెంట్ మరుసటి రోజే కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా షేక్ మొహమ్మద్ ఎన్నుకున్నట్లు సమాచారం.
అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో పోస్టు పెట్టేశాడు. కాకపోతే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి తూచ్ అని మాట వెనక్కు తీసుకున్నాడు.
కాదేదీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. విలువైనవి ఏమైనా సరే లూటీ చేసేయడమే. నిమ్మకాయలు ధరలు ఆకాశన్నంటడంతో రూ 70వేల విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు.
బీజేపీనే బీసీసీఐపై నిజమైన నియంత్రణతో వ్యవహరిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆరోపించారు. క్రికెట్ పాకిస్తాన్తో సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుకునేందుకు అవకాశాల కోసం వెదుకుతుండగా రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.
ఇంటర్నేషనల్ మ్యూజియం వీక్ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాలర్ జంగ్ మ్యూజియం 6రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. మే18వ తేదీన యూనియన్ కల్చరల్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మ్యూజియం డేను జరుపుతుంది.
తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయీస్ బ్యాట్ తో అదరగొట్టేశారు. స్పిన్నర్ కుమార్ కార్తీకేయం సింగ్ కూడా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. గ్రూప్ దశ మ్యాచ్ లలో భాగంగా సెకండాఫ్ లో..
ఐపీఎల్ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ క�
సివిల్ కోర్టుకెక్కిన కేసుల్లో ఇది వింతైన ఘటన. ఏడాదిలోగా మనవడిని లేదా మనవరాలిని తన చేతిలో పెట్టకపోతే రూ.5కోట్లు ఇవ్వండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పైగా తన వార్నింగ్ ను హైకోర్టు ద్వారా ఇప్పించారని లాయర్ ఏకే శ్రీవాస్తవ వెల్లడించారు.
ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత బుధవారం తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో...
ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి �