Home » Author »Subhan Ali Shaik
జంతువులపై నిర్వహించిన స్టడీ ప్రకారం, మౌఖికంగా తీసుకోవడానికి రూపొందించబడిన కోవిడ్-19 వ్యాక్సిన్ వ్యాధి నుంచి రక్షించడమే కాకుండా ఇతరులకు SARS-CoV-2 వైరస్ గాలిలో వ్యాప్తి చెందడాన్ని నియంత్రిస్తుందని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారువారి పాట సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని చెప్పింది. సర్కారువారిపాట చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
భూపాలపల్లిలో PHCస్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయికి ఎదగడం శుభసూచికంగా అభివర్ణించారు హరీష్ రావు. ఏడాది వ్యవధిలో భూపాలపల్లి వ్యాప్తంగా 650 సిజేరియన్ డెలివరీలు జరిగితే 30మాత్రమే నార్మల్ ప్రసవాలు అయ్యాయని చెప్తూ..
హర్యానాలోని రాఖీగర్హిలో 7వేల ఏళ్ల నాటి హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలు కూడా కనుగొన్నారు. ఆ సమయంలో ఈ నగరం నుంచి వ్యాపారం కూడా జరిగినట్లు సూచిస్తుంది.
అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా..
గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లో టాప్ 10 స్క్రిప్ట్లు కుప్పకూలాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు టాప్ కంపెనీలు రూ. 2.85 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో..
విరాట్ కోహ్లీ ఫామ్ కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో కేవలం వికెట్లు పడినప్పుడు మాత్రమే సెలబ్రేషన్ మూడ్లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ స్ట్రైకింగ్తో దూసుకుపోతున్న దినేశ్ కార్తీక్ను చూసి పలు మార్లు..
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్లో..
సిద్దిపేట పట్టణ తెరాస పార్టీ విస్తతస్థాయి కార్యకర్తల సమావేశనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడిన ప్రతిపక్ష నాయకులపై విమర్శలకు దిగారు.
ఐపీఎల్ 2022లో క్రికెట్ అభిమానులు మిస్ అవుతున్న ప్లేయర్లలో క్రిస్ గేల్ ఒకరు. ఈ వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట టోర్నమెంట్ చరిత్రలో కొన్ని రికార్డులు నమోదై ఉన్నాయి.
మహీంద్రా కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్లో కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఏస్ మినీ ట్రక్ను ఎలక్ట్రిక్ వేరియంట్ను ప్రవేశపెట్టింది. ఈవోజెన్ పవర్ట్రైన్తో 27 కిలోవాట్ (36 హెచ్పీ) మోటార్ను పొందుపరిచింది.
డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్ లో 89 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వెస్టిండియన్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీలను దాటేశాడు. IPL 2022లో భాగంగా జరిగిన 50వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఈ ఘనత నమోదు చేశాడు.
కేరళ ప్రభుత్వం.. షావర్మా తిని మృతిచెందిన 16 ఏళ్ల బాలిక విషయంలో చాలా సీరియస్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కాసర్ గడ్ ప్రాంతంలో జరిగిన ఘటనలో షిగెల్లా..
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు, సంగీత విద్వాంసురాలు ఖతీజా రెహమాన్ గురువారం (మే 5)న రియాస్దీన్ షేక్ మహమ్మద్ను వివాహం చేసుకున్నారు.
సన్రైజర్స్ హైదరబాద్ కోసం ఉమ్రాన్ మాలిక్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ సెన్సేషన్ అతని రికార్డును తానే బ్రేక్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాను ఎంచుకోవడాన్ని తప్పుడు నిర్ణయమని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన చెన్నైకు పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినట్లు అయింది.
ప్రస్తుత IPL 2022లో 9మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4గెలిచి 5ఓడినప్పటికీ +0.587 నెట్ రన్రేట్ తో కొనసాగుతుంది. గత సీజన్ మాదిరి ఫామ్ కనబరచకపోయినప్పటికీ ఢిల్లీ ప్లేయర్ల ప్రదర్శన ఆకర్షణీయవంతంగానే ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పరాజయానికి గురై ప్లేఆఫ్ ఆశలు గాలికొదిలేసింది.