Home » Author »Subhan Ali Shaik
మాజీ క్రికెటర్లను ఇంప్రెస్ చేసేందుకు అస్సలు వెనుకాడడు విరాట్ కోహ్లీ. బ్యాట్ తోనే కాకుండా.. లెజెండ్లకు వీలైనంత మేర కృతజ్ఞత తెలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ లిస్టులో సర్ వివియన్ రిచర్డ్స్ ను కూడా యాడ్ చేశాడు కోహ్లీ.
పేరెంట్ అవడం కంటే అదొక కొత్త బాధ్యత. ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఆ పనిని చక్కగా నిర్వర్తించగలం. పిల్లల పనులతో పాటు ఫుడ్ అలవాట్లు కూడా వేరేగా ఉండటంతో ఎక్కడికెళ్లినా వారికి కావాల్సిన వాటిని తీసుకెళ్లాల్సిందే. ఇలాగే బేస్ బాల్ మ్యాచ్ చూడటానికి వె�
కొవిడ్-19 టీకా అందించడంలో విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్సులో మాట్లాడిన ఆయన.. చిన్నారులకు ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు.
బడా వ్యాపారవేత్తల్లా ఫోజిస్తూ.. ముగ్గురు వ్యక్తులు కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి ఓ దొంగల ముఠా దిగింది. ఫిబ్రవరి 9నే ఒక వ్యక్తి కోస్టల్ టౌన్ లో దిగినట్లు ఎయిర్లైన్ కంపెనీ ధ్రువీకరించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన ముగ్గురు కార్తకర్తలను పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థానిక లీడర్ను హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. పలక్కాడ్లో పీఎఫ్ఐ నాయకుడి హత్య.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో మైనర్ బాలుడికి దారుణమైన అవమానం జరిగింది. దళిత్ కమ్యూనిటీకి చెందిన వాడనే దురుద్దేశ్యంతో కాలు, చెప్పు నాకించారు దుర్మార్గులు. దీనికి సంబంధించిన..
ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. జిల్లాల్లోని పార్టీ పదవులపై నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త జిల్లా అధ్యక్షులను నియమించే..
ఖమ్మం, రామాయంపేట్ ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలను కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సాక్షాత్..
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పై కీలక ప్రకటన చేశారు. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో మసీదు, చర్చి, గుడి మూడు కడతామని హామీ ఇచ్చారు.
మెటావర్స్ వేదికగా తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేం వర్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో మెటావర్స్ను వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణగా అభివర్ణించిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఇలా..
బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ ఛైర్మన్ వినోద్ రాయ్ మహిళా క్రికెట్ గురించి సంచలన కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని గతం గురించి రాసిన ..
విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటేనే కాదు.. మ్యాచ్ జరుగుతున్నంతసేపు అగ్రెసివ్నెస్ పీక్స్ లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది చూశాం. తోటి ప్లేయర్లలో జోష్ నింపడానికి ఇది సరిపోదా. తాను ఆడుతున్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్లు..
బంగారం కావాలనే అత్యాశతో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక అఘాయిత్యానికి పాల్పడింది. పొలాచిలోని పక్కింట్లో ఉంటున్న 76ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసింది. ఘటన జరిగిన..
వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. శనివారం కొవిడ్-19 కారణంగా ముగ్గురు..
పాకిస్తాన్ ప్రధానిగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు ఇమ్రాన్ ఖాన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న ఇమ్రాన్.. విదేశాల్లో సెటిలైన..
తన జట్టు ప్లేయర్ మిచెల్ మార్ష్కు సపోర్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 16పరుగుల తేడా.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా దూసుకెళ్లిపోతున్న దినేశ్ కార్తీక్.. టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నానని అంటున్నాడు. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్న డీకే..
ఒకే సొసైటీలో బతుకుతున్న మనలో మనకే ఒకరి ప్రాణంపై మరొకరికి బాధ్యత ఉండాలి. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్లు, రక్షణ కల్పించే పోలీసులు అని కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత..
ఒంగోలు జేఎంబీ చర్చి ప్రార్థనా సమయంలో ఇరు పాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈస్టర్ డే కావడంతో ఒంగోలులోని శ్రీగిరి కొండపైకి ప్రార్థనల నిమిత్తం జ్యూయెట్ మెమొరియల్ బ్యాక్ పీస్.