Home » Author »Subhan Ali Shaik
సపరేట్స్ గ్రూప్స్ తో ఉన్న అందరినీ ఒకే చోటుకి తెచ్చే ప్రయత్నంలో వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకొచ్చింది. మెటా గ్రూపుకు చెందిన ఈ మెసేజ్ ప్లాట్ ఫాం దీంతో పాటు గ్రూపుల కోసం మరో 4..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయ (Prime Minister's Museum)ను ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వారికి గుర్తుగా..
బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరల్తో పసిడిప్రియులకు షాక్ తగిలినట్లు అయింది. 24 క్యారట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.1700 పెరిగింది.
ఇండియా చివరిగా 2011లోనే వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఎంఎస్ ధోనీ మ్యాచ్ విన్నింగ్స్ షాట్ కొట్టి శ్రీలంకపై ఫైనల్ ను గెలిపించాడు. అయితే విశ్లేషకులు, విమర్శకులంతా ఇది కేవలం కెప్టెన్..
గంటకు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ ట్రైన్ ను ఆరంభించనుంది గుజరాత్. అయితే ఇది సిద్ధం కావడానికి కొన్నేళ్ల సమయం పట్టినా లేటెస్ట్గా ట్రయల్ నిర్వహించినట్లు అధికారులు..
టోర్నమెంట్ చిన్నదైనా జరిగిన తీరు అద్భుతం. ఒకే ఓవర్లో ఐదు అవుట్స్ ప్లస్ ఒక రనౌట్. కళ్ల ముందే టపాటపా వికెట్లు పడిపోతుంటే స్టేడియంలో అభిమానుల ఉత్సాహం ఏ రేంజ్ లో ఉండి ఉండాలో..
యాపిల్ తమ కస్టమర్ల కోసం మరో సూపర్ ఫీచర్ తీసుకురానుంది. యాపిల్ స్మార్ట్ వాచ్ లు వాడుతున్న వారికి భవిష్యత్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఇచ్చేందుకు కృషి చేస్తుంది. దీని సహకారంతో యూజర్లు..
ఆరో తరగతి స్టూడెంట్ చేసిన కంప్లైంట్ కు స్కూల్ టీచర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ ఘటన నమోదైంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లాసురూంలోనే మతమార్పిడికి..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉండి ఒక్కసారిగా రూ.500వరకూ పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ -రష్యా..
యావత్ ప్రజానీకానికి స్ఫూర్తినింపేలా ఐమాక్స్ సమీపంలో 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది అమెరికన్ ఎంబసీ. విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్ అయిన ఓ మహిళ భారీ త్యాగానికే సిద్ధపడింది. ఏకంగా తమ ఫ్రాంచైజీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటూ ప్రకటించింది. ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్..
చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా తొలి విజయాన్ని నమోదు చేశాడు రవీంద్ర జడేజా. డీవై పాటిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై చెన్నై..
సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం.
కేవలం 11 బంతుల్లో 26 పరుగులు చేసి దూసుకుపోతున్న మ్యాక్స్ వెల్ ను అవుట్ చేసి సంబరాల్లో మునిగిపోయాడు రవీంద్ర జడేజా. పవర్ ప్లే హిట్టింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగులు చేసి..
కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపాడో దుండగుడు. ఆ వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్కు..
మహారాష్ట్రలోని నాశిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది. Jitendra EV నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన ..
ఏపీ ప్రభుత్వం కొత్త కేబినెట్ దిశగా అడుగులేస్తూ.. పాత మంత్రులను రాజీనామా చేయాలని కోరింది. అలా పాత మంత్రులు మాజీలు అయిపోయినప్పటికీ సీఎం మాటను వేదంగా భావిస్తూ.. తమ పని తాము చేసుకుని..
చత్తీస్ఘడ్లో అత్యంత దారుణంగా 56ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి ఇనుపరాడ్ తో టార్చర్ చేయడంతో పాటు తలని బండరాయితో కొట్టి హతమార్చారు. మానసిక వైకల్యం ఉన్న ఆ మహిళను బెదిరించి..
ఐదో బ్లాక్లో 211 చాంబర్లో రవాణా శాఖ మంత్రి బాధ్యతలను పినిపే విశ్వరూప్ చేపట్టగా అదే బ్లాక్లోని 215 చాంబర్ లో బీసీ వెల్ఫేర్, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెల్లుబోయిన..