Home » Author »Subhan Ali Shaik
ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో ఓటమి. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క సారి కూడా గెలవకుండా పరాజయాలతో పోరాడుతుంది. ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని అంటున్నా ముంబై..
బాగా సెటిల్ అయి చేతుల నిండా సంపాదిస్తున్నప్పటికీ వృద్ధురాలైన తల్లిని పదేళ్ల పాటు ఒకే గదిలో బంధించారు. ఎట్టకేలకు ఆమె బయటకు వచ్చి కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది..
భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు గానూ వచ్చే వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో బోల్స్టర్ క్లోజ్ పార్టనర్షిప్..
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్
పసిడి మరింత ప్రియంగా మారిపోతుంది.. వారాల వ్యవధిలో వేలు ధాటి తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.1000కి పైకి చేరింది. వెండి రేటు అయితే దాదాపు రూ. 3 వేలు మించిపోయింది..
ఇటీవలే పదవి పోగొట్టుకుని మాజీ అయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కొత్త ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI)ను అధికారంలోకి తెచ్చుకునేందుకు..
దేశంలో ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పుంజుకుంటుండగా.. డిజిటల్ చెల్లింపుల్లో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. 2016లో మొదలైన యూపీఐ సేవలతో గత ఆర్థిక..
ముంబైకి చెందిన ఆటోమొబైల్ సంస్థ గతేడాది స్ట్రోమ్ మోటార్స్ 'స్టోమ్ ఆర్3' పేరుతో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం దీనికి వాహనదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలకుంటున్న ప్రతిపాదనపై ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. లేటెస్ట్ అప్డేట్లో, మస్క్ ఆఫర్ను నిరోధించడానికి..
రోడ్లపై వెళ్తున్నప్పుడు ఆటోల వెనుక, ట్రక్కుల వెనుక కొటేషన్లు చూస్తూనే ఉంటాం. చాలా వరకూ నవ్వు తెప్పించే ఉంటాయి. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అలాంటిదే ఈ ట్రక్కుపై కొటేషన్.
అధికార ప్రభుత్వమైన ఆప్ లేటెస్ట్గా కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1నుంచి 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ కార్లు ధాటి ఎలక్ట్రిక్ టిప్పర్ల వరకూ చేరింది టెక్నాలజీ. పూర్తిగా 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రెడీ చేసేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తుంటే.. మరోవైపు రఘనందన్ కేటీ
కెనడా ఆరోగ్య శాఖ పెద్ద పొరబాటే చేసింది. క్షణాల్లో తేరుకున్నప్పటికీ అప్పటికే నెటిజన్లు గమనించడంతో ట్రోలింగ్ తప్పలేదు. కెనడాలోని కొవిడ్ పోర్టల్లో పోస్టు చేయాల్సిన లింక్ కు బదులుగా..
భక్తుల రద్దీ తగ్గించడానికే స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఒకేసారి పరిమితికి మించి రావడంతోనే సమస్య తలెత్తిందంటున్నారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. తిరుమలలో భక్తులకు అందుత
రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సమయానికి బ్రేక్ ఫాస్ట్, టీ అందించలేదనే కోపంతో కోడలిని హత్య చేసేందుకు యత్నించాడు ఓ మామ. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో నమోదైంది. కడుపు భాగంలో బుల్లెట్ గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్..
మరోసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన 23వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12పరుగుల తేడాతో ఇంకో వైఫల్యాన్ని మూటగట్టుకుంది.
ఇండియన్ - పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది కన్నుల పండుగే. క్రీజులో ఓ ఎండ్లో చతేశ్వర్ పూజారా మరో వైపు మొహమ్మద్ రిజ్వాన్ ఆడుతున్న ఫొటోలు అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో షరా మామూలుగా ముంబై ఇండియన్స్ కాస్త లేట్ గానే హిట్టింగ్ మొదలుపెడుతుంది. కానీ, ఈ సారి ఊహించిన దాని కంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటోంది.