Home » Author »Subhan Ali Shaik
ఇండియా యమహా మోటార్ (IYM) మరో కొత్త మోడల్ అయిన యమహా MT-15 వెర్షన్ 2.0ను లాంచ్ చేసింది. కొత్త కలర్ ఆప్షన్లతో పాటు కొత్త ఫీచర్లతో టెంప్ట్ చేసేందుకు మార్కెట్లోకి వచ్చేయనుంది.
తొలి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఏప్రిల్ 12 మంగళవారం నుంచి ప్రయాణం మొదలుపెట్టనుంది. "మేడ్ ఇన్ ఇండియా" అని సగర్వంగా చెప్పుకోగలిగే.. ఈ సివిల్ డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అరుణాచల్ ప్రదేశ్ల
కాంపీటిషన్ ప్రపంచంలో మనిషి తన జీవిత కాలంలో సగం సమయానికిపైగా ఆఫీస్ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇళ్లకు, ఇంటి పనులకు వారంలో ఐదు/ఆరు రోజుల పాటు ఆఫీసుల్లో జాబ్ చేస్తూ..
టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ కామెంట్రీలో, గేమ్ అనాలసిస్ తో చాలా స్పష్టంగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా గ్రేట్ సెన్సాప్ హ్యూమర్ ఉన్న పర్సన్ గా కూడా..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టుల బృందం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను సందర్శించారు. ఆకాశం నుంచి రాలిపడిన గుర్తు తెలియని వస్తువుల గురించి ఆరా తీశారు.
తాను నడుపుతున్న రోడ్ రోలర్ కిందనే పడి ప్రాణాలు విడిచాడు డ్రైవర్. ఉత్తరప్రదేశ్ లోని గోపీగంజ్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 40సంవత్సరాల వయస్సున్న జయశంకర్ యాదవ్ కొంతకాలంగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక ఘనత దక్కించుకుంది. లీగ్ మొత్తంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో నమోదు చేయనంత భారీ స్కోరు నమోదు చేసింది.
డబుల్ బొనాంజాలో భాగంగా రెండో మ్యాచ్ కు అంతా రెడీ అయింది. ఆదివారం సాయంత్రం జరగనున్న రెండో మ్యాచ్కు లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి రాజస్థాన్ను బ్యాటింగ్కు..
ప్రతిపక్ష పార్టీలు పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేశాయి. మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ తమ్ముడైన షెబాజ్.. భవితవ్యం సోమవారంతో..
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రెసిడెంట్ మాయావతి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్టీతో పొత్తు గురించి అడిగితే బీఎస్పీ చీఫ్ స్పందించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్య
చైత్ర నవరాత్రుల ఆచారాలలో భాగంగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం తన నివాసంలో రామ నవమి సందర్భంగా 'కన్యా పూజ' నిర్వహించారు. ఈ సందర్భంగా ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హర్యానాలోని సోనా గ్రామంలో ఆవును తరలిస్తుండగా పోలీసులు చేజింగ్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల భయంతో అంత వేగంలో ప్రయాణిస్తున్నప్పటికీ వాహనంలో ఉన్న ఆవును మధ్యలోనే తోసేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఆదివారం ఏప్రిల్ 10న రెండు మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా ఈ మ్యాచ్కు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదిక కానుంది.
ఫుల్లుగా మద్యం తీసుకుని పోలీసునే చితకబాదాడో వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రదేశంలో పోలీసును కొడుతున్న వీడియో శనివారం వైరల్ కావడంతో అధి
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం..
జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని..
ఐపీఎల్ (IPL) 2022లో భాగంగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో జడేజా జట్టును హైదరాబాద్ ఘోరంగా కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు..
ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా..
పార్టీ కోసం.. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగన్ మార్గంలోనే నడుస్తామని చెప్పారు.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం గురించి పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ అహుజా నివాసంలో ఈ ఘటన జరిగిందని..