Home » Author »Subhan Ali Shaik
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..
వెహికల్ వర్క్ షాప్లో టైర్లో గాలి నింపుతుండగా పేలి ప్రమాదం జరిగింది. చత్తీస్ఘడ్లోని రాయ్ పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఇద్దరు హిందూ కూతుళ్లు రూ.1.5కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మృతి చెందిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
COVID-19 Vaccine: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా బుధవారం కీలక ప్రకటన చేశారు. 12ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవావ్యాక్స్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. “కొవావ్యాక్స్ పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుం�
హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువకుడిని వెంటాడి హతమార్చాడు యువతి అన్న.
లింక్డ్ఇన్ కాలిఫోర్నియాలోని దాదాపు 700 మంది మహిళా కార్మికులకు $1.8 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది. మహిళల పట్ల వివక్ష చూపిస్తూ పురుషల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారని కార్మిక శాఖ ఆరోపణలు..
తెలంగాణ వ్యాప్తంగా మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 08గంటల 30నిమిషాలకు తెలిపిన వాతావరణ విశ్లేషణ ఆధారంగా..
ఎలన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, మైక్రో-బ్లాగింగ్ సైట్తో ఆదాయాన్ని సంపాదించాలనే ప్లాన్ చుట్టూ చాలా కథనాలు వినిపిస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా అభిషేక్ 2036లో సీఎం అవుతాడని ప్రకటించిన మరుసటి రోజే..
కరోనావైరస్ (SARS-CoV-2) వ్యాప్తి పట్ల ఖచ్చితమైన విధానం అస్పష్టంగానే ఉంది. గతంలో ఉపరితలాల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఎపిడెమియాలజిస్టులు భావించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శ పురందేశ్వరీ తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
ఆశగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకు వచ్చేసింది. మే9 వరకూ అందుబాటులో ఉంటుండగా.. బుధవారం నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలు చేసుకునేందుకు రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటు�
Bill Gates: కొవిడ్ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైందంటూ బిలియనీర్ బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ముప్పు తొలగిపోలేదన్న ఆయన మరింత ప్రాణాంతకమైన వేరియంట్ రానున్నదని వెల్లడించారు. వేరియంట్ కట్టడికి ఇంటర్నేషనల్ గా ఆంక్షలను అమలు చే�
హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన, ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీం స్టేట్మెంట్ లో పేర్కొంది.
మండుటెండల నుంచి ఉపశమనం కోసం పలు సాధనాలను ఉపయోగిస్తాం. రిఫ్రిజరేటర్ లలో చల్లగా దాచుకున్న ఫుడ్ తింటూ కూలర్/ఏసీ వేసుకుని చిల్ అవుతాం.
యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
నాలుగు సార్లు సీఎస్కే ఫ్రాంచైజీకి ట్రోఫీ తెచ్చిపెట్టిన ధోనీ IPL 2022లో 46వ మ్యచ్ కు టాస్ వేసే సమయంలో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో అడుగుపెట్టగానే అభిమానులు సందడి చేశారు.
కేరళలోని ఓ షాప్లో షావర్మా తిన్న 16ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందింది. దాంతోపాటు 18మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.