Home » Author »Subhan Ali Shaik
కెప్టెన్ గా వైఫల్యం ఎదుర్కొని సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటికి పయనం కావడం లేదు. పక్కటెముకలకు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం ప్రకటించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొన్నారు.
తాజ్ మహల్ నిర్మించిన స్థలం నిజానికి జైపూర్ రాజవంశీయులది అంటున్నారు బీజేపీ ఎంపీ దివ్యకుమారి. దానిని మొగల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనపరచుకున్నారంటూ కామెంట్ చేశారు.
ఏప్రిల్ లో డెలివరీ కావాల్సిన ప్రొడక్ట్ కోసం ఎదురుచూస్తున్న 43ఏళ్ల వ్యక్తి నుంచి వేలకువేలు లూటీ చేశాడొక ఆన్లైన్ నేరగాడు. స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ తో బురిడీ కొట్టించిన ఆ వ్యక్తికి ఈ తరహా మోసం కొత్తేం కాదు.
మిస్టర్ 360.. దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మళ్లీ కలవనున్నాడా.. డివిలియర్స్ ఆర్సీబీతో జతకట్టనున్నాడంటూ వస్తున్న ఊహాగానాలు బలపడేగా ఉంది విరాట్ కోహ్లీ ఇచ్చిన క్లూ.
పుదుచ్చేరీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ దారుణంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. తిమింగళం నీళ్లలో నుంచి ఎగిరి హెలికాప్టర్ ను అందుకుని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్న వీడియో అది.
అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..
అసని తుపాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
IPS Officer: వేధింపుల ఆరోపణలు తట్టుకోలేక కెరీర్లో నాలుగోసారి పోలీసు ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు ఐపీఎస్ అధికారి పీ రవీంద్రనాథ్. “కర్ణాటక, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు నన్ను బాధకు గురి చేసింది. SC & ST రూల్ 8 ప్రకారం.. ప్రొటె
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
పొలంలోకి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎవరైనా అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా కట్టాల్సిందేనంటూ దండోరా వేయించాడు ఆ ఊరి మాజీ పెద్ద. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లి
ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకోవడంతో 14 మ్యాచ్లకు ముందే ప్లేఆఫ్స్పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ల్లో చెన్నై 91పరుగుల తేడాతో గెలవడంతో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
ముజఫర్ నగర్ లోని ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకే అతిథిని చంపిన ఘటన నమోదైంది. మతుడ్ని పెళ్లికూతురు తరపు వ్యక్తి జాఫర్ అలీగా గుర్తించారు.
ల్లీలోని కుతుబ్ మినార్ పేరు మార్చాలంటూ ఆందోళనకు దిగాయి హిందూ గ్రూపులు. విష్ణు స్తంభ్ గా పేరును మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాకాల్ మానవ్ సేవ, రైట్ వింగ్ కార్యకర్తలు..
టీడీపీ నేత నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను కొండాపూర్లోని తన నివాసంలోనే మంగళవారం (మే 10)న ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండిస్తూ..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత వివాహం జరిగింది. కరెంట్ పోవడంతో వధువుకు బదులు ఆమె సోదరికి తాళి కట్టాడు వరుడు. అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.
రూపాయి విలువ ఆల్ టైం దిగువకు పడిపోయింది. ట్రేడింగ్లో ఫారెక్స్ మార్కెట్లో సోమవారం అమెరికా డాలర్పై రూపాయి విలువ 77.58 రూపాయలకు పడిపోయింది.
ఐఫోన్ 13మీదే కాదు ఇతర యాపిల్ ఐఫోన్ మోడల్స్ పైనా డిస్కౌంట్ తీసుకొచ్చింది అమెజాన్. ప్రస్తుతం ఐఫోన్ 12 64జీబీ స్టోరేజిపై రూ.12వేలు డిస్కౌంట్ అందించనుంది. ఫలితంగా రూ.53వేల 900కే అందుతుంది.
ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో 'చింతన్ శివిర్' నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం..