Home » Author »tony bekkal
ఇక మూడవ స్థానంలో సిగరెట్ పేరు సోబ్రానీ బ్లాక్ రష్యన్స్ సిగరెట్. ఇది రష్యన్ సిగరెట్. ఈ సిగరెట్లో ప్రత్యేకత ఏంటంటే.. వివిధ దేశాల నుంచి తెచ్చిన పొగాకుతో దీన్ని తయారు చేస్తారు.
పటాకుల వల్ల కలిగే చికాకు చర్మంపై తక్కువగా కనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రంగా ఉంటుంది. కాలిన ప్రదేశంలో కొబ్బరి నూనెను పూయడం వల్ల మంట కూడా తగ్గుతుంది. పటాకుల వల్ల కళ్లకు ఎక్కువ గాయం అవుతుంది.
దాడి చేసిన వ్యక్తి మొదట మహిళ హసీనా, ఆమె పిల్లలు అఫ్నాన్, ఐనాజ్లను కత్తితో పొడిచాడు. అసిమ్ అరుపులు విని బయట ఆడుకుంటున్న మరో చిన్నారి ఇంట్లోకి పరిగెత్తడంతో దాడి చేసిన వ్యక్తి అతడిని కూడా చంపేశాడు
2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు
2020లో ప్రధాని మోదీ రాజస్థాన్లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
అభ్యంతరకర వీడియో కానీ, పోస్ట్ కానీ కనిపించినట్లైతే మీ సమీప పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖలో ప్రత్యేక సైబర్ సెల్ను ఏర్పాటు చేశాయి.
తల్లులు, సోదరీమణులందరికీ నేను ఒక్క విషయం స్పష్టం చేస్తాను. మీరు ఎక్కడా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫారమ్ను నింపాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ప్రభుత్వమే మీ ఇళ్ల సర్వే నిర్వహిస్తుంది
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచఘర్ చౌక్ వరకు రాహుల్ గాంధీ ఎట్టకేలకు రోడ్ షో నిర్వహించారు. 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది
కులగణన నివేదికపై బీహార్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమం�
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్న
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
పహాడియా ఎంపీగా ఎన్నికైనప్పుడు, అతని వయస్సు 25 సంవత్సరాల రెండు నెలలు. సవాయ్ మాధోపూర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. జగన్నాథ్ పహాడియా జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన చాలా ప్రజాదరణ పొం
కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. దీనిపై ఐఐటీ బీహెచ్యూ విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది
నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400కి మించి నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో గాలి 'తీవ్ర' స్థాయికి చేరుకుంది. అయితే చాలా చోట్ల AQI 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం 'వెరీ పూర్' కేటగిరీలోనే ఉంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా సీనియర్ నాయకుడు. మంచి మనిషి కూడా. నాకు మంచి మిత్రుడు. కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏమీ చేయలేని స్థితిలో తయారైంది. కానీ కొన్నిసార్లు రిమోట్ ఛార్జింగ్ అయిపోతే ఆయన నోటి నుంచి కొన్ని మంచి విషయాలు బయటకు వస్తాయి
ఇండోర్ జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ నగర్ మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మంత్రి ఉషా ఠాకూర్, కాంగ్రెస్ నుంచి రామ్ కిషోర్ శుక్లా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున�
పక్కనే కూర్చున్న వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది
ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అజ్మీర్ డివిజనల్ కమిషనర్ను హోం శాఖ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి స్వయంగా చెప్పారు