Home » Author »tony bekkal
ఈ విషయం విచారణలో వెల్లడైంది. జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరా పంచాయతీలో ఉన్న మధురాపూర్లోని అప్గ్రేడ్ చేసిన మిడిల్ స్కూల్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్పై ప్రాథమిక నమోదు చేశారు
ఇప్పటి వరకు జాయింట్ బృందాలు మొత్తంగా రూ.288,38,95,049 జప్తు చేశారు. ఇందులో రూ.31,82,65,813 నగదు, రూ. 52,22,43,636 విలువైన 25,06,234 లీటర్లకు పైగా అక్రమ మద్యం, రూ.14,58,84,331 అలాగే 81.29 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ఉన్నాయి
ప్రత్యేక పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో, స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అయితే అభ్యర్థులు ఎదుటే అది తెరుస్తారు. వారు లేకుండా తెరవరు
ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు
మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు
బీజాపూర్ జిల్లా భైరామ్ఘర్ బ్లాక్లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్థులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయడం లేదు. నక్సలైట్ల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేస్తున్నారు.
ఇలా చేసి ఉండాల్సిందని మొదటి నుంచి కేంద్రానికి చెబుతున్నాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. 2020, 2021లో జరగాల్సింది జరగలేదు. ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగేది. జరిగిన ఆలస్యం జరిగింది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభిద్దాం
పొత్తు గురించి ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఈ విషయమై బీజేపీ తమను కానీ తాము బీజేపీని కానీ ఆశ్రయించలేదని అన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే.
UNDP Report: దీర్ఘకాలిక అభివృద్ధి సానుకూల మార్పులపై 2024 ఆసియా-పసిఫిక్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేక సూచనలు ఇచ్చింది. ఇదే సమయంలో ఆదాయం, సంపదలో పెరుగుతున్న అసమానత గురించి ఆందోళనలను కూడా పెంచుతోంది
Israel Palestine Conflict: శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అల్ జజీరా పేర్కొంది
దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ సందర్భంలో స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారికి గట్టి సమాధానం ఇవ్వాలంటూ సూచించారు. కానీ ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదంటూ స్పష్టం చేశారు.
ఇంతకు ముందు కూడా నక్సలైట్లు వివిధ చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అతికించి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరికలు చేశారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని మోర్ఖండి ప్రాంతంలో నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను కూడా హతమార్చారు
అయితే సరిగ్గా పోలింగ్ సమయానికే మహదేవ్ బెట్టింగ్ యాప్ లో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు ముడుపులు ముట్టాయని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది
రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు కచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరీ కొందరు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడ�
ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 9770 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి కనీసం 1400 మందికి చావుకు కారణమైంది
పేలుడులో 52 మంది ప్రాణాలు కోల్పోయారని డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రి కమ్యూనికేషన్ డైరెక్టర్ మహ్మద్ అల్-హజ్ తెలిపారు. పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఆయన ఆరోపించారు
దీంతో బ్రోకర్ రాత్రిపూట వరుడి పొలంలో నిర్మించిన ఇంటికి అరడజను మంది దుర్మార్గులను పంపాడు. వాళ్లు వరుడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో పాపారం పక్కనే వెళ్తున్న కరెంటు తీగ నుంచి కూడా విద్యుత్ షాక్ ఇచ్చారు.
మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.