Home » Author »tony bekkal
YouTube ట్వెర్కింగ్, గ్రైండింగ్ వంటి శృంగార నృత్య కంటెంట్ మీద కూడా పరిమితులను సడలిస్తున్నారు. వంగుతున్న తుంటి, పొట్టి దుస్తులు ధరించడం, లైంగిక శరీర భాగాలను పట్టుకోవడం వంటివి కూడా అనుమతిస్తారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహ జ్యోతి’ పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని.. 2,000 యూనిట్లు కాదని అన్నారు.
మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఓటు అడగాల్సిన పని లేదు. మా ఓట్లన్నీ మీకే, కారు గుర్తుకే. మా మీద నమ్మకం ఉంచి, దయచేసి మీరు మా గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ప్రచారం చేయండి. ఒట్టేసి చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం
సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పరాస్.. ఫకీర్ బాబాకు చెప్పులు బహుమతిగా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆయనను ఫకీర్ బాబా అదే చెప్పులతో కొట్టడం కూడా చూడొచ్చు.
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి డీప్ఫేక్ వీడియోలు రూపొందించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పూర్తిగా ఫన్నీ మూడ్లో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ప్రపంచ ప్రసిద్ధగాంచిన నటుడని అభివర్ణించారు
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.
శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ బుధవారం (నవంబర్ 15) మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆసుపత్రికి భద్రత కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుబట్టారు. అయితే, హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులను షీల్డ్లుగా ఉపయోగిస్తున్నారని, అందుకే వారు ఆసుపత్రులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆయనేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రాబోయే 10 రోజుల ఎన్నికల ప్రచారానికి మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇది ఎన్నికల ప్రచారం ఆగిపోయే వరకు కొనసాగుతుంది
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు