Home » Author »tony bekkal
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభత్వ పథకాలు అమలులో ఉండవు
తాను ఇచ్చే పరిహారంతో మత్స్యకారుల కష్టం తీరదని, అయితే ప్రభుత్వాన్ని కదిలించేందుకే పరిహారం ఇచ్చానని అన్నారు. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.
ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు
దీనిపై విదేశాంగ శాఖ, పోలీసులను అప్రమత్తం చేశాం. మీరు ఈ కారును చూస్తే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు IGI (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి
పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్కు పంపించారు.
ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
విడుదల చేయాల్సిన బందీల జాబితాను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు అందజేసినట్లు మజీద్ అల్ అన్సారీ చెప్పినట్లు సమాచారం. అన్ని పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి
పోలీసుల ఫిర్యాదులో ఇతరులు బంగారం పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లను అధిక రాబడి వస్తుందని ప్రణబ్ జ్యువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
లాయర్ లాగా గౌను, బ్యాండ్ ధరించి, ఒక చేతిలో రాజ్యాంగం కాపీని కలిగి ఉన్న ప్రతిమను సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శిల్పి నరేష్ కుమావత్ తయారు చేశారు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
2002లో భారత రాష్ట్రపతిగా ఫాతిమా బీవీ పేరును ప్రతిపాదించేందుకు వామపక్షాలు అంగీకరించగా, ఎన్డీయే ప్రభుత్వం అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించారు. అనంతరం కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు.
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది
కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఅర్ మతి పోయి మాట్లాడుతుందో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తాం.
తేజామూర్తి ఐదు నెలల క్రితమే ప్రియాంక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నారు. పలు కారణాలతో భార్యపై..
చిన్న కారు రైతులు మిషనరీస్ పెట్టి పంటను ఏ విధంగా నాశనం చేస్తారని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
సీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు
114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.