Home » Author »tony bekkal
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31 న తొలుత ఆదేశించింది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.
119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు
ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ సందర్భంలో కోర్టు మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని సమాజం తెలుసుకోవాలని, అయితే తాము దేశవ్యాప్తంగా ఈ చర్య తీసుకోలేమని, ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉంటాయని ధర�
ఈ ఏడాది మొదట్లో మెయిటై కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర' నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు.
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.
మా శిక్షణ ప్రకారం, మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరిచాము. నీరు పడటం ప్రారంభించగానే బయట ఉన్న వ్యక్తులు మేము లోపల చిక్కుకున్నామని అర్థం చేసుకుని మాకు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారు
దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడగించారు
17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.
వారిద్దరూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని తేల్చి చెప్పుతూ ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆ ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆపరేషన్ కోసం మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించనుందని హస్నైన్ వెల్లడించారు. వారు లోపలికి వెళ్లి ఇతర ఏర్పాటు చేస్తారు
ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రచారాల విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిలివివేయాలని ఆయన ఆదేశించారు.
ఈ నెల 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు
మంగళవారం ఉదయం సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీయవచ్చన్న సమాచారం అందగానే.. కొడుకు కోసం మౌనంగా ఎదురుచూస్తూ కూర్చున్న తల్లి ముఖంలో వెలిగిపోయింది