Home » Author »tony bekkal
అక్కడ ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతమైంది. యశోద వైద్యులు కేసీఆర్కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు.
రాష్ట్ర మార్పు కోసం ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అన్నారు.
6 సంవత్సరాలు ఆయన లోతైన ఆత్మపరిశీలన, తపస్సు, ధ్యానం చేసి జీవిత పరమార్థాన్ని కనుగొన్నారు. చివరకు బీహార్లోని బుద్ధగయలో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందారు
ఖతార్లోని కోర్టు ఇటీవల ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. ఇది జరిగిన తర్వాత కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయంతో దిగ్భ్రాంతికి లోనయ్యామని పేర్కొంది.
చంద్రబాబుకు సింపథీ ఉంది.. సెటిలర్లతో కేసీఆర్ ను ఓడిస్తామన్నారు. కానీ సెటిలర్లు ఉన్న చోటే కేసీఆర్ కు భారీ మెజార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నారు
ఒడిశాలో ధీరజ్ సాహు బంధువుల పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిలో బల్దేవ్ సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లై యాష్ బ్రిక్స్), క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిషోర్ ప్రసాద్ విజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.
కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయ సిబ్బంది, ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు
సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలిసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్ లోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. కాగా, ఈరోజే తెలంగాణ మొదటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం.
సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఖండించారు. పార్టీ ఆలోచన చాలా బలహీనంగా మారిందని, డీఎంకే అహంకారమే దాని పతనానికి ప్రధాన కారణం అవుతందని అన్నారు
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముఖ్యమంత్రి పదవిపై పోటీ కొనసాగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని సీనియర్లు అధిష్టానానికి చెప్తున్నారట.
కేరళ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రత్యర్థి కమ్యూనిస్టులు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి
అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్లో చెప్పుతో కొట్టడంతో సుఖ్దేవ్ సింగ్ వెలుగులోకి వచ్చారు. పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి