Home » Author »tony bekkal
దేశీ మద్యం అమ్మకం ద్వారా ఈ మొత్తాన్ని పొందినట్లు ఆదాయపు పన్ను శాఖ భావిస్తున్నది. ఆదాయపు పన్ను శాఖ దాడిలో పట్టుకున్న అతిపెద్ద నగదు ఇదే కావడం గమనార్హం
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
2006లో బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. 2009లో మళ్లీ రాయ్గఢ్ లోక్సభ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో రాయ్గఢ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఎంపీ అయ్యారు
ప్రస్తుతం పోస్ట్ మార్టం పనులు సాగుతున్నట్లు, అందుకోసం వైద్యులకు అజ్మల్ మృతదేహాన్ని ఇచ్చినట్లు రిలేటివ్స్ తెలిపారు. అజ్మల్ కు ఇన్స్టాగ్రామ్లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే సంకటం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా ఈ వరుసలో ముందున్నప్పటికీ అధిష్టానం ఆవైపు మొగ్గు చూపడం లేదు.
2017లో సహరాన్పూర్లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి, భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ క్యాడర్కు సందేశం ఇచ్చారు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)కి సంబంధించి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (WOAH) స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాది వ్యాప్తి కొనసాగడం పందుల పరిశ్రమకు ఆందోళన కలిగించే విషయమని చెప్పింది
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది.
సెప్టెంబరు 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు మద్దతు పలికారు
కరోనా తరువాత, చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు కనుగొన్నారు
కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది
వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సీఎం స్టాలిన్తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లోగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులను ఆదేశించాలని పిటిషన్పై ధర్మాసనం స్పందిస్తూ "ఇవి మేము ఆదేశాలు ఇచ్చే అంశాలు కావు. దీని కోసం ఇప్పటికే చట్టం ఉంది" అని పేర్కొంది
రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు
ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు
ఈ ఏడాది అక్టోబర్ 4న జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 8వ సదస్సులో మోదీని, మేడ్ ఇన్ ఇండియాపై ఆయన పట్టుదలను పుతిన్ ప్రశంసించారు. నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తని ఆయన అన్నారు.
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.