Home » Author »tony bekkal
ఉత్తరకాశీ జిల్లాలో ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్తో పాటు, భారత ఆర్మీ సైనికులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం సంఘటనా స్థలంలో ఉన్నారు.
ఎంతలా అంటే.. ఆ నియోజకవర్గాల్లో అవుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డితో పాటు పలు నియోజకవర్గాలు ఉన్నాయి
సభలోని వారు ఆయనకు గొడుకు ఇవ్వబోగా దాన్ని ఆయన తిరస్కరించి వర్షంలోనే ప్రసంగించారు. తమ విజయాన్ని వర్షం రూపంలో కురిపిస్తోందని ఆ సందర్భంలో శరద్ పవార్ అన్నారు
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు.
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు.
ఉత్తరకాశీ సొరంగంలో ఎలా తవ్వుతారో ఆయనే స్వయంగా వారే చెప్పారు. ఎలుక మైనర్లు మొదట ఇద్దరు వ్యక్తులు పైప్లైన్లోకి వెళతారు, ఒకరు ముందుకు దారి తీస్తారని, మరొకరు చెత్తను ట్రాలీలో లోడ్ చేస్తారని చెప్పారు
ఏఐఎంఐఎం మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రైలులో ప్రయాణిస్తే, ఇది మీకు ముఖ్యమైన వార్త కావచ్చు.
ప్రపంచాన్ని అంధకారం నుంచి వెలుగులోకి భారత్ తీసుకెళ్లబోతోందని అన్నారు. ఈ రోజు భారతదేశం చాలా శక్తివంతమైందని, లిబియాకు వెళ్లడం ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తామని అన్నారు
ఈరోజు 26 నవంబర్ 2008 నాటి ముంబై ఉగ్రదాడి 15వ వార్షికోత్సవం సందర్భంగా, మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని మాటను బయటపెట్టారు
ఎన్నికల కోసం సుమారు 2.5 లక్షల సిబ్బందిని మోహరించారు. ఇందులో 45వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి హోం గార్డ్స్ విధుల్లోకి వస్తారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది
బీఆర్ఎస్ నుండి గెలిచిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతేకాదు గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డి.. ఈ సారి చేతి గుర్తుతో బరిలోకి దిగుతున్నారు
ఓటింగ్ పెరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు పోలింగును పరిశీలించినట్లైతే పోలింగ్ పెరిగిన ప్రతీ సందర్భంలో అధికార పార్టీ నష్టపోయింది
తెలంగాణ కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువకులు తెలంగాణలో పోరాడారని కొనియాడారు
ఓటింగ్లో అక్రమాలు సృష్టించే వారిని అస్సలు వదిలిపెట్టమని అన్నారు. ప్రతి కూడలిలో పోలీసు బలగాలను మోహరించారు. ఫతేపూర్ షెకావతిలో కూడా రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల్లో అన్యాయానికి గురయ్యామనే భాద కనిపిస్తోంది. వారందరు మార్పు కోరుకుంటున్నారు