Home » Author »tony bekkal
ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మహాకౌశల్లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్లాగా మాల్వాలో కాంగ్రెస్కు ఏదైనా సీటు వచ్చే అవక
గతేడాది నవంబర్లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం చివరకు కట్టలు తెంచుకుంది.
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు
ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు
90 నిమిషాల తర్వాత గవర్నర్ మరొక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ హౌస్ అధికారులు నోరు మెదపలేదు. దీనిపై ఎయిర్ ఏషియా అధికారులు కూడా స్పందించలేదు
ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు
మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతు�
Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్�
తీవ్రంగా భయానికి లోనైన దంపతులు ఈ దారుణం గురించి బయటికి చెప్పేందుకు భయపడ్డారు. అయితే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు షేర్ డిమాండ్ చేశాడు. అందుకు భర్త నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
తొలిసారిగా 2018 నవంబర్లో ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
పూర్నియాలో భారత ప్రభుత్వ గ్రిడ్లో కొంత సమస్య ఉందని, దానిని కూడా రెండు రోజుల క్రితం సరిదిద్దామని మంత్రి బిజేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే ఇంతలో కొందరు యువకులు అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టారు.
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
ఎర్ర డైరీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ప్రధానికి ఎర్ర జెండా చూపిస్తారని అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు తమను చూసి భయపడుతున్నారని, రాజేంద్ర గూడాను బలిపశువుగా మార్చారని అన్నారు.
ఐవీఎఫ్ చికిత్స సమయంలో బదిలీ అయిన పిండాల నాణ్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తగిన సంఖ్యలో కణాలు,అధిక నాణ్యత కలిగిన పిండాలు ఇంప్లాంటేషన్ తదుపరి గర్భధారణకు మంచి అవకాశాలను కలిగి ఉంటాయి. అలాగే పిండాల సంఖ్య కూడా విజయ శాతాన్ని ప్రభావితం చేస్తుం�
బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకున
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయ
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.