Home » Author »vamsi
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరుగా ఉండవచ్చు.
కమల్ పాసి కొన్ని సీజన్ల క్రితం పంజాబ్ తరపున కొన్ని మ్యాచ్లు ఆడాడు.. రవికాంత్ సింగ్ కూడా..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వమే నయమని అన్నారు జేఏసీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి.
సేఫ్ అండ్ క్వాలిటీ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారంలో రెండవ రోజును 'Safer Internet Day'ని జరుపుకుంటారు.
Statue of Equality: అమోఘం.. అద్భుతం.. అద్వితీయం.. కమనీయం.. ముచ్చింతల్ మహాక్షేత్రంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు గురించి ప్రజలు అనుకుంటున్న మాటలివి.
WHO Chief: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.
మెట్టు మహంకాళి తల, మొండం కేసులో నల్లగొండ ,రాచకొండ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ Ba.2 ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేవలం 10 వారాల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. సబ్ వేరియంట్ BA.1 కంటే వేగంగా వ్యాపిస్తోంది.
అమెరికాలో ఎఫ్టీసీ గుత్తాధిపత్యానికి సంబంధించి ఫేస్బుక్పై కేసు పెట్టగా.. ఆ తర్వాత యూజర్లు బాగా తగ్గిపోయారు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమా మ్యాజిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్ కార్డు అనేది ఇప్పుడు కీలకమైన పత్రాల్లో ఒకటిగా మారింది. ప్రభుత్వ అందించే అనేక సేవలను పొందేందుకు ఆధార్ కచ్చితంగా అవసరం అవుతోంది.
ఢిల్లీలో 1,410 కొత్త కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కారణంగా 14 మంది మరణించారు.
మీరు ఏదైనా రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా? రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే కచ్చితంగా ఓసారి చెక్ చేసుకోండి.
పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోంది
మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీకో బ్యాడ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ.
వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత బ్యాట్స్మెన్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు రికార్డులను బద్దలు కొట్టేందుకు దగ్గరగా ఉన్నాడు.